Monday, 03 August 2026 09:25:08 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

కాకినాడ టౌన్ నూతన MRPS, MSP కమిటీల ఎన్నిక

Date : 26 January 2026 02:08 PM Views : 111

DNB News - ఆంధ్రప్రదేశ్ / : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నూతన గ్రామ మండల కమిటీల నిర్మాణంలో భాగంగా MSP జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పలివెల నవీన్ మాదిగ అధ్యక్షతన ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రంగా గాటి సెంటర్ డాక్టర్ బాబు జగ్జీరామ్ కమ్యూనిటీ హాల్ బాపూజీ నగర్ నందు కాకినాడ టౌన్ కమిటీ నిర్మాణం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు & కాకినాడ జిల్లా ఇంచార్జ్ సూరిపాక వాసుదేవరావు మాదిగ, MRPS రాష్ట్ర సహాయ కార్యదర్శి& కాకినాడ జిల్లా కో ఇంచార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగలు పాల్గొనగా, టౌన్ లోని వార్డ్స్ కమిటీల ఇతర ముఖ్య నాయకులు నూతన కమిటీలను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకొన్నారు. MRPS నూతన టౌన్ కమిటీ 1.అధ్యక్షులు :- తుమ్మలపల్లి సంతోష్ కుమార్ మాదిగ 2.వర్కింగ్ ప్రెసిడెంట్:- కాదా రవికాంత్ మాదిగ MSP నూతన టౌన్ కమిటీ గౌరవ అధ్యక్షులు :- నరుకుర్తి రాజు మాదిగ 1.అధ్యక్షులు :- పలపాటి శ్రీనివాస్ మాదిగ 2.వర్కింగ్ ప్రెసిడెంట్:- మిరియాల రాజు మాదిగ కమిటీలు ఎన్నిక చేయడం వారికి నియామక పత్రాలు అందజేశారు వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఈ సమాజంలో సామాన్య పేద ప్రజలకి అవసరమైనటువంటి ఆరోగ్య శ్రీ, పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం కోటా పెంపు వికలాంగులకు పెన్షన్లు పెంపు అదేవిధంగా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడ ఇప్పటికి ఎమ్మార్పీఎస్ ముందుంటుంది. కొత్తగా నియమించబడ్డటువంటి ఈ నాయకత్వంMRPS అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల సర్కులర్ రూపంలో వచ్చే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి అమలుపరిచే విధంగా ముందుండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్తిబాబు మాదిగ, డోకుబుర్ర భద్రం మాస్టర్, మిరియాల

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: