Friday, 17 April 2026 05:06:33 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

ఆర్.డి.టి (FCRA) లైసెన్స్ పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి – గుడిసె ఆదికృష్ణమ్మ కృతజ్ఞతలు..

Date : 25 March 2026 12:29 PM Views : 36

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలకు వరప్రదాయంగా నిలిచిన ఆర్.డి.టి (RDT) సంస్థ యొక్క FCRA లైసెన్స్ పునరుద్ధరణ జరగడంపై కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , విద్యా & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ లైసెన్స్ పునరుద్ధరణకు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆర్.డి.టి సంస్థ రాష్ట్రంలో అనాధలకు ఆశ్రయాలు, వికలాంగులకు అవసరమైన పరికరాలు, పేద-ధనిక తేడా లేకుండా వైద్య సేవలు, విద్యా సంస్థలు, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, పండ్ల తోటల అభివృద్ధి, క్రీడాకారులకు ప్రోత్సాహం మరియు క్రీడా మైదానాల నిర్మాణం, పేద విద్యార్థులకు విద్యా సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్.డి.టి సంస్థకు FCRA లైసెన్స్ పునరుద్ధరణ జరగడం ఎంతో శుభపరిణామమని, దీనికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు గుడిసె ఆదికృష్ణమ్మ అన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :