Friday, 17 April 2026 03:52:26 PM
# గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం

తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా.

Date : 16 April 2026 09:47 AM Views : 73

DNB News - ఆంధ్రప్రదేశ్ / : - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. - ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ ద్వారా న్యాయ విజయం సాధించిన జిల్లా పోలీసులు. - 2016 కేసులో కోర్టు కీలక తీర్పు. - అడవుల సంపద రక్షణలో కట్టుదిట్టమైన చర్యలు. - తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి పర్యవేక్షణలో అమలు చేస్తున్న ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ వ్యవస్థ ఫలితంగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. - 2016లో ఎర్రవారి పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో విచారణ పూర్తిచేసి, తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడిజె కోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రీ ఏ. నరసింహమూర్తి గారు తీర్పు వెలువరించారు. - నిందితుడు: - A1) వాయలపాటి హరినాధ రెడ్డి, 54 సంవత్సరాలు, తండ్రి బయ్యరెడ్డి, కె. తొప్పిరెడ్డి గారి పల్లి గ్రామము, ఉదయ మాణిక్యం (హెచ్/ఓ), ఎర్రవారి పాలెం మండలం, తిరుపతి జిల్లా. - పై నిందితుడికి 5 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.3,00,000/- జరిమానా విధించగా, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల జైలు శిక్ష విధించబడింది. - ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా వంటి నేరాలపై తిరుపతి జిల్లా పోలీసులు జీరో టోలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించి, నిందితులు శిక్షకు గురయ్యేలా పటిష్ట సాక్ష్యాలను కోర్టులో సమర్పిస్తున్నాము. ఈ తీర్పు ఎర్రచందనం స్మగ్లర్లకు గట్టి హెచ్చరిక. చట్టాన్ని అతిక్రమించే ఎవరినీ విడిచిపెట్టము, అడవులు, సహజ వనరులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా ప్రజల సొత్తు. వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత, సాంకేతిక ఆధారిత నిఘా, అంతర్రాష్ట్ర సమన్వయం ద్వారా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలిస్థాము తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :