Friday, 17 April 2026 03:46:42 PM
# తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు – కాళంగి గ్రామం

Date : 15 April 2026 11:26 AM Views : 31

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం కాళంగి గ్రామం నందు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరిపాక వాసుదేవరావు గారు పాల్గొని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – నవభారత రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజన దాస్యవిమోచకుడు, స్త్రీ జనోద్ధారకుడు, ప్రపంచ మేధావి, భారతదేశ మొదటి న్యాయ శాఖ మంత్రి, ఆర్థిక వేత్త, విశ్వమానవుడు, మానవతామూర్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు భారతదేశంలోని ఉద్యోగులకు మరియు కార్మికులకు చేసిన మేలులు అనన్యం. ఆయన కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా, దేశంలో కార్మిక, ఉద్యోగ చట్టాల రూపశిల్పిగా కూడా పేరొందారు. 1942 నుండి 1946 వరకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో లేబర్ మెంబర్‌గా పనిచేసిన కాలంలో ఆయన తీసుకువచ్చిన ప్రధాన సంస్కరణలు: - పని గంటల తగ్గింపు: రోజుకు 12-14 గంటల పనిని 8 గంటలకు తగ్గించారు. - సమాన పనికి సమాన వేతనం: లింగ భేదం లేకుండా పురుషులకు, స్త్రీలకు సమాన వేతనం ఉండాలని మొట్టమొదటగా ప్రతిపాదించారు. - సామాజిక భద్రత: నేటి EPF మరియు ESI పథకాలకు ఆయనే పునాది వేశారు. - ప్రసూతి ప్రయోజనాలు: మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, ప్రయోజనాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. - కనీస వేతనాల చట్టం: కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి 'Minimum Wages Act' తీసుకువచ్చారు. - సెలవు సదుపాయం: జీతంతో కూడిన సెలవులను చట్టబద్ధం చేశారు. - ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీలు: నిరుద్యోగుల కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేశార�

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :