Saturday, 19 September 2026 11:25:23 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

శివరాత్రి సందర్భంగా శ్రీ మాతా గంగా భవాని దేవాలయానికి మైక్ సెట్ విరాళం.

Date : 18 February 2026 10:36 AM Views : 122

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహా శివరాత్రి పవిత్ర దినాన్ని పురస్కరించుకొని ఆదోని మండలంలోని బైజిగేరి గ్రామంలో వెలసిన శ్రీ మాతా గంగా భవాని దేవాలయానికి మైక్ సెట్ విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ జైన్ వారి ఆధ్వర్యంలో జరిగింది. దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలు, భజనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత సజావుగా నిర్వహించేందుకు ఈ మైక్ సెట్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని శ్రీ ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలేకర్ శ్రీనివాస్, సీనియర్ పత్రికా విలేకరి భూమి ఈరన్న మరియు దేవాలయానికి సంబంధించిన గంగపుత్రులు సుమారు 50 మంది పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: