DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వింగ్ ఎగ్జిక్యూ టివ్ మెంబర్ పల్ల అచ్చుతారావు మర్యాదపూర్వకంగా అరకు పర్యటనలో భాగంగా విచ్చే సిన జగన్మోహన్ రెడ్డిని హెలిప్యాడ్ వద్ద అచ్యతరావు కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను,చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడి యా మాధ్యమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మేరకు జగన్ సూచించారు. ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దళ్ళవలస డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ పల్ల అచ్చుతారావు
Admin
DNB News