Friday, 18 September 2026 05:50:31 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్..

Date : 16 April 2026 06:29 PM Views : 153

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణానికి చెందిన బి. జాఫర్ తనకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ను ఆశ్రయించి పోలీసు రక్షణ కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. తాను ఆదోని షాహీ జామియా మసీదు ఆస్తులపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలు, అనధికార వినియోగంపై గత ఒక నెలగా నిరంతరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, సరైన పరిపాలన కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా ఎన్నికలు జరగకపోవడానికి కొందరు వ్యక్తులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించిన జాఫర్, ఈ విషయంపై ఇటీవల సబ్-కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు రెండు సార్లు మీడియా సమావేశాల ద్వారా సమస్యను ప్రజల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇటీవలి మూడు రోజులుగా తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ ద్వారా చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించి, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: