DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు బంగారం తో పాటు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.పిండిప్రోలులో యాదగిరి అనే వ్యక్తి కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు.యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి ఊరేళ్లడం తో అర్ధరాత్రి సమయంలో ఇంట్లో కి చొరబడిన దొంగలు పది తులాల బంగారం లక్ష రూపాయల నగదు అపహరించారు. బాధితుడి పిర్యాదు మేరకు తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చేపట్టారు.
Admin
DNB News