DNB News - తెలంగాణ / : ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ నందు మార్క్ ఫెడ్ వారి సౌజన్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదులాపురం వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం AMC మద్దులపల్లి మార్కెట్ యార్డ్ నందు ఈరోజు చైర్మన్ శ్రీయుత బైరు హరినాథ్ బాబు గారు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో DMO అలీం గారు,DCO గంగాధర్ గారు,DM మార్క్ ఫెడ్ సునీత గారు,AO మరియు సొసైటీ CEO, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మరియు రైతులు ప్రజా ప్రతినిధులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News