DNB News - తెలంగాణ / : కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ * ఈ సందర్బంగా మాట్లాడుతూ.. DNB న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లా కోదాడ రాయల సతీష్ రిపోర్టర్ - రెండు సంవత్సరాలు అయ్యింది ప్రభుత్వం వచ్చి... కార్మికులు రెండున్నర ఏళ్లుగా ఓపిక పట్టి ఈరోజు సమ్మెకు దిగాల్సి వచ్చింది... ప్రభుత్వంలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. - ఆర్టీసీ కార్మికుల వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారు. RTC ప్రైవేట్ ఐపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో RTC ప్రైవేట్ చేస్తారట, మహాలక్ష్మి వచ్చిన తర్వాత డ్రైవర్, కండక్టర్ల మీద ఒత్తిడి పెరిగింది. - కాంగ్రెస్ ప్రభుత్వం RTC కార్మికుల ఉసురుపోసుకుంటుంది. మేధావులు ఏం చేస్తున్నారు, కోదండరామిరెడ్డి లాంటి వ్యక్తులు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడకపోవడం బాధాకరం పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో RTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు - ఇక్కడ ఎందుకు గుర్తించరు ? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి గతంలో RTC కి 200 కోట్ల చెక్కు ఇస్తే దానికి దిక్కు లేదు... రేవంత్ ఇచ్చిన చెక్ ఇప్పటికి చెల్లలేదు.. మేం గతంలో ఇచ్చిన బస్సులే జెండా ఊపి ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వీస్ అయిపోయిన బస్సులు తీసివేసి కొత్త బస్సులు తేవాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటే మీరు ఎందుకు సమ్మె చేస్తారు ? ఇప్పుడే గుర్తిస్తాం అంటే విరమిస్తారు కదా! ఆర్టీసీ సమ్మెకు BRS పార్టీ మద్దతుగా ఉంటుంది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులగా వద్దు కానీ ఆర్టీసీ ఆస్తులు RTC భవన్ ప్రభుత్వము తీసుకుంటారట కొత్త డ్రైవర్ ను తీసుకోకపోవడం వల్ల పాత డ్రైవర్ల మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. సమ్మె ఉండటం వల్ల కాంట్రాక్టర్ డ్రైవర్ల ను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు brs. పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News