Monday, 03 August 2026 09:24:23 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.

Date : 06 March 2026 12:19 PM Views : 93

DNB News - తెలంగాణ / : మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తూ అక్కడికి వెళ్లే మరియు అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను క్రమంగా పునరుద్ధరిస్తున్నామని ఇండిగో వెల్లడించింది. మార్చి 6న మధ్యప్రాచ్యంలోని ఎనిమిది గమ్యస్థానాలకు మొత్తం 17 డిపార్చర్లు, అంటే 34 సెక్టార్ల విమానాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక విమానాలకు సంబంధించిన ప్రయాణికులను వారి రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ద్వారా నేరుగా సంప్రదిస్తామని ఇండిగో తెలిపింది. ప్రయాణికులు తమకు సమాచారం అందకపోతే విమానాశ్రయానికి వెళ్లవద్దని సూచించింది. అలాగే ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలని, ఫ్లైట్ ప్రభావితమైతే ప్రత్యామ్నాయ విమానాలు లేదా రీఫండ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :