Thursday, 23 April 2026 04:07:37 PM
# సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత

Date : 22 April 2026 11:47 AM Views : 6

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని ముకుందాపురం గ్రామపరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అనాధలకు ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమంలో కావాల్సినటువంటి నిత్యవసర సరుకులు వారం రోజులు సరిపడా కొనుగోలు చేసి సుమారు 19 వేల రూపాయల నిత్యవసర సరుకులను ఇందిరాఅనాధ వృద్ధాశ్రమంలో అందజేయడం జరిగింది, 25 కేజీల రైస్ బ్యాగులు మూడు, 20 కేజీల వెజిటేబుల్స్, వీటితోపాటు సరుకులు ఇప్పించడం జరిగింది, ఎన్.టి.ఎల్. సంస్థవారు మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఈ విధంగా అందజేయడం మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వృద్ధులకు అనాధలకు చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగావారుఅన్నారు, ఆశ్రమనిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ మాట్లాడుతూ, ఎన్ టి ఎల్ సంస్థ వారు ముందుకొచ్చి వారం రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేసినందుకు వారికి వారి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని,ఈసందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఎల్. సమస్త ప్రతినిధులు ఎం సురేష్, కోటేశ్వరరావు, విష్ణు, జ్యోతి, చందు,తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :