DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా వైరా స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో భద్రాచలం నుంచి ఖమ్మం వెళుతున్న ts 28ta 3363 బస్సు లారీ కంటైనర్ ని ఢీకొనడంతో బస్సులు ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు గాను 25 మందికి తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్లు సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రయాణికులను హాస్పటల్ తరలించారు..
Admin
DNB News