Sunday, 02 August 2026 09:32:19 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 28 April 2026 10:24 AM Views : 61

DNB News - తెలంగాణ / : భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని సోమవారం మండల వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు, మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తమ యొక్క పార్టీ జెండాను ఆవిష్కరించి, కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకుని ఆవిర్భావ దినోత్సవ వేడుక సంబరాల్ని నిర్వహించారు, ఈ సందర్భంగా మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం గణపవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షుడు తొగర రమేష్ ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు స్వీట్లు పంపిణీ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, ఈసందర్భంగా నిర్వహించిన సభలో పార్టీ సీనియర్ నాయకులు సుకరి అజయ్ కుమార్ మాట్లాడుతూ, 2001 లోకెసిఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ ,14 సంవత్సరాల పాటు ప్రత్యేక తెలంగాణరాష్ట్రసాధన కోసం చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్రచరిత్రలోనిలిచిపోతుందన్నారు,శాంతియుత మార్గంలో పోరాటం నిర్వహించి,తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారధ్యంలో పదేళ్లపాటు రాష్ట్రప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించిన ఘనత టిఆర్ఎస్ పార్టీ సొంతమన్నారు,తదనంతర పరిణామాలతో దేశవ్యాప్తంగా గులాబీ జెండా ఎగరవేయాలని తెలంగాణరాష్ట్రసమితి,టిఆర్ఎస్ పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ గా ఆవిర్భవించిందని ఆయన తెలిపారు, 2023లో జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతో అధికారానికి దూరమైనప్పటికీ, గత రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తు బిఆర్ఎస్ ముందుకు సాగుతుందని,ఆయన తెలిపారు, ఈకార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్లుకందిబండసత్యనారాయణ తొగరు సీతారాములు, రామ్ రెడ్డి, పార్టీ పట్టణఅధ్యక్షుడు ఉడుంకృష్ణ ఎల్ పి రామయ్య, వేట శివాజీ, కోళ్ల ఉపేందర్, గడ్డం లింగయ్య, జానీ,లక్ష్మయ్య, రామకృష్ణ, నవీన్ రెడ్డి, నాగబాబు,రచ్చ శ్రీను, గడ్డం విజయ్, సైదా, గంధం మహేష్, రాజేష్, రోడ్డు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: