Tuesday, 21 April 2026 03:32:21 PM
# సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ # ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి... అదనపు కలెక్టర్ లు # పనులు నాణ్యతతో నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి # ప్రైవేటు ట్రావెల్స్ కు కళ్లెం.. 'ఒకే దేశం, ఒకేవిధానం' రద్దు # నిర్మల్ పోలీస్... మీ పోలీస్ # రైలు ప్రయాణంలో చెత్త వేస్తే భారీ జరిమానా # ఇతను తండ్రి కాదు....కూతుళ్ళ పాలిట యముడు ....కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేసిన తండ్రి # కర్నూలులో మహాత్మా బసవేశ్వర 893వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకలు

Date : 21 April 2026 09:39 AM Views : 3

DNB News - తెలంగాణ / : మునగాల:మండలకేంద్రంలో స్థానికతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర రూపశిల్పి విసనరీ లీడర్, తెలుగుదేశం పార్టీ రథసారథి తెలుగు ప్రజల భవిష్యత్తు ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీకార్యాలయంలో కేకు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు,ఈసందర్భంగామండల తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నాదెళ్ల గోపాల్ రావు, మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని తెలుగు ప్రజలకు తన చివరి శ్వాస వరకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఆయనకు ఇవ్వాలని ఆయన కలలుగన్న స్వర్ణాంధ్ర ప్రదేశ్ సా కారమయ్యేంతవరకు మనకు భగవంతుడు తోడుగా నిలవాలని ఆయన ఆశయ సాధన లో చివరి వరకు ఆయనతో నడిచే అవకాశం మాకు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు ఆయన మార్గదర్శకత్వం యువ నాయకుడు శ్రీ నారా లోకేష్, సారధ్యంలో పార్టీ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లోకేష్ గారి ఉన్నతికి బాబు గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని తండ్రి కొడుకులు వారికున్న అపార అనుభవంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మరింత మంచి చేసేందుకు వారికి సంపూర్ణ ఆయుష్షుని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా మని తెలియజేశారు.ఈకార్యక్రమంలో శ్రీ పూర్ణ శంకర్, బరాకత్ గూడెం గ్రామసర్పంచ్ చల్లా గురవయ్య, జిల్లాపార్టీ నాయకులు శ్రీ కృష్ణారెడ్డి, గాడిపర్తి మోహన్ రావు, మామిడి గురునాధం, శ్రీ వేట అశోక్, శ్రీ సైదులు, దేవినేని రాఘవేంద్రరావు,చలసాని మాధవరావు, కాశయ్య, మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :