DNB News - తెలంగాణ / : మునగాల: మండలపరిధిలోని నర్సింహులగూడెం జిల్లాపరిషత్ పాఠశాలనందుచదువుకున్న1999&2003 ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకుచదువుకున్నబాల్య స్నేహితులలో ఒకరైన నరసింహులగూడెం గ్రామానికి చెందిన షేక్ రఫీ జీవిత భాగస్వామి షేక్ సైదాబీ,ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న బాల్య స్నేహితులుబాల్య స్నేహితుడి కుటుంబానికి అక్షరాల 50,000/ వేలరూపాయలనగదుఅందించారుఈకార్యక్రమంలో బాల్య స్నేహితులు మాట్లాడుతూ, స్నేహం కన్నా గొప్ప బంధం మరొకటి లేదు అన్నారు.తమతో పాటు చదువుకున్న బాల్య మిత్రులను తమ కుటుంబముగా భావిస్తున్నాము అన్నారు.బాల్యమిత్రులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా గతంలో కూడా అండగా నిలిచాము అన్నారు.భవిష్యత్తులో కూడా బల్యమిత్రులలో ఎవరికి ఏ కష్టంవచ్చినాఅండగానిలబడతామన్నారు.బాల్య మిత్రుడు షేక్ రఫీ,కి వారి కుటుంబానికి మనోధయాన్ని భరోసాని ఇచ్చారు.భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా,బాల్య మిత్రులుగా మేము అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు,
Admin
DNB News