Thursday, 23 April 2026 04:03:43 PM
# సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు

Date : 23 April 2026 11:04 AM Views : 29

DNB News - తెలంగాణ / : మునగాల... మాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం వరం లాంటిదని ఈ చట్టం పేదలకు మేలు చేస్తుందని మోడీ ఇటీవల తీసుకొచ్చిన జి రామ్ జి పథకం కూలీల కళ్ళల్లో మట్టి కొట్టే విధంగా ఉందని జి రాంజీ రద్దుకై కూలీలందరూ ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లిరాములు పిలుపునిచ్చారు బుధవారం మండల కేంద్రంలో సుందరయ్య భవనంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మండల మూడోవ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిందని గుర్తు చేశారు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత జిరాంజీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు ఈ పథకంలో కొత్త కొత్త అంశాలు చెప్పించి పేదలకు పనులు లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు పూటల ఫోటో సిస్టం వల్ల కూలీలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు క్షేత్రస్థాయిలో పని ప్రదేశంలో సిగ్నల్ వ్యవస్థ సరిగా లేక వ్యవసాయ కూలీల ఆందోళన చెందుతున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని వ్యవసాయ కూలీలకు చేతినిండా పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు గత సంవత్సరానికి పోల్చుకుంటే జిల్లాలో పనుల సంఖ్య తగ్గుతుందని ఇది అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు తెలిపారు రానున్న కాలంలో ఉపాధి మీద జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వామిగాలని పిలుపునిచ్చారు యొక్క మహాసభలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బురి శ్రీరాములు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోంపంగు జానయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి నాయకులు రామదాస్ మండల కమిటీ సభ్యులు ములకలపల్లి సైదులు కిన్నెర వెంకన్న తుమ్మ సతీష్ కొలిశెట్టి నాగయ్య రావులపెంట వెంకన్న అమర గాని కనకయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం నూతన కమిటీ 17 మందితో ఎన్నుకోవడం జరిగింది మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా అధ్యక్షులుగా బచ్చలకూరి రామదాస్ ప్రధాన కార్యదర్శి సోమపంగు జానయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :