Saturday, 19 September 2026 05:50:00 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన మునగాల పోలీస్

Date : 20 February 2026 01:17 PM Views : 117

DNB News - తెలంగాణ / : మునగాల : మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం మండల పరిధి జాతీయ రహదారి 65 పై మొద్దులచెరువు స్టేజి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసు వారిని గమనించి ఒక కారు లో ఉన్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారు తనిఖీ చేయగా అందులో సెల్ ఫోన్ టవర్ల కు చెందిన బ్యాటరీలను గుర్తించి విచారించడం జరిగింది. విచారణలో భాగంగా నలుగురు నిందితులు సెల్ఫోన్ టవర్లను లక్ష్యంగా చేసుకొని బ్యాటరీలు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి నుండి ఆరు బ్యాటరీలను ఒక కారును స్వాధీనపరచుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. వీరిని విచారించగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన తబరక్ హుస్సేన్, ఉత్తరాఖండ్ చెందిన అహ్మద్ సుఫియాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన రైసుద్దీన్, సులేమాన్ లుగా గుర్తించారు. వీరు సెల్ఫోన్ టవర్ల నందు బ్యాటరీ పనులు చేసే సమయంలో పరిచయమైనట్లు గుర్తించడం జరిగిందని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిందితులు జలసాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని సెల్ఫోన్ టవర్ నందు బ్యాటరీ పనిచేసిన అనుభవం ఉండటంతో సెల్ఫోన్ టవర్ బ్యాటరీలు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వికారాబాద్ జిల్లా, గద్వాల జిల్లాలలో ఐదుచోట్ల ఇలాంటి దొంగతనాలకు పాల్పడి అక్కడ దొంగిలించిన బ్యాటరీలను సికింద్రాబాద్ కు చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి ద్వారా ఈ బ్యాటరీలను ఢిల్లీలో ఉన్న వ్యక్తికి అమ్ముతున్నట్లుగా ఒప్పుకున్నారు ఇలా అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉన్నారు. అలాగే మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65 పై గల ఇంద్రానగర్ వద్ద ఉన్న జియో సెల్ టవర్ నందు ఆరు బ్యాటరీలను దొంగలించినట్లు ఒప్పుకున్నారు అని ఎస్ఐ తెలిపినారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినది అన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: