Friday, 17 April 2026 05:03:31 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Date : 21 March 2026 01:16 PM Views : 76

DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో ఉన్న. మసీదులో గ్రామానికి చెందిన ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు యువత తో. కలిసి ప్రార్థనలు చేసిన గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. తదుపరి సత్యనారాయణ మాట్లాడుతూ. గడచిన నెల రోజులుగా ఎంతో భక్తిశ్రద్ధలతో నియమ నిబంధనలతో. ఉపవాస దీక్షలు చేపట్టి నేడు. రంజాన్ పర్వదినం సందర్భంగా. సామూహిక ఉపవాస దీక్షలు విరమించే సందర్భంగా. ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపి. ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని. ప్రస్తుతం భారతదేశంలో. ఇతర దేశాలైన ఇరాన్ ఇజ్రాయిల్. దేశాలు యుద్ధం కొనసాగిస్తున్నందువల్ల ఆ ప్రభావం మన దేశంపై పడి నిత్యవసర వస్తువులు. ముఖ్యంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడి. ఎంతోమంది ఉపాధికి దూరమవుతున్నారని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని. ఏదైనా సమస్యలో వస్తే శాంతియుతంగా సామరస్య పూర్వకంగా శాంతి చర్చలు జరపాలని. ఆ అల్లా దయతో యుద్ధం ఆగిపోవాలని. ఆకాంక్షించారు. ఈ పండగలు పర్వదినాలు మతసామరస్యానికి ప్రతీకని. మన మతాలను పూజించుకోవడం ఇతర మతాలను గౌరవించాలని. ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు. అలాగే. నేటి వరకు ముస్లింలకు ఎలాంటి రాజకీయ పదవులు తమ గ్రామంలో లేవని. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో మొట్టమొదటిసారిగా వార్డు సభ్యుడిగా ముస్లిం సోదరుడు. ఎన్నిక కావడం సంతోషమని. ఈ సందర్భంగా ఒకటో వార్డు నుంచి వార్డు సభ్యుడిగా ఎన్నికైన షేక్ అజీజ్ మియ ను. సర్పంచి సన్మానించాడు. తదుపరి ముస్లింల సంక్షేమానికి. ఇతర మౌలిక సదుపాయాలకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో. ముస్లిం మత పెద్దలు . ఇమాం . షేక్ ఖలీల్. సదర్ ఇలియాస్ నాగుల్ .నాగుల్ మీరా మన్సూర్ . మదార్సా. బాబా . హుస్సేన్ . పాషా . బాబు . చాంద్. నజీర్ . లతీఫ్. జాని. అధిక సంఖ్యలో ముస్లీం యువకులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :