Thursday, 23 April 2026 04:04:35 PM
# సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర

Date : 23 April 2026 02:15 PM Views : 21

DNB News - తెలంగాణ / : మన సంఖ్య నుంచి మన శక్తి వరకు ఒక సామూహిక మేల్కొలుపు చరిత్రలో కొన్ని కులలు దేశ నిర్మాణంలో తమ కష్టాన్ని,తమ శ్రమను,తమ జీవితాన్ని అర్పిస్తాయి.కానీ అదే చరిత్రలో వారికి సరైన గుర్తింపు మాత్రం దక్కదు.మన వడ్డెర కుల సమాజం అటువంటి విరుద్ధతను మోస్తున్న ఏకైక కులం మనం. గడ్డపార పట్టి భూమిని తవ్వుతూ రాళ్లను పగలగొట్టి అనేక భవనాలను రోడ్లను నిర్మించిన చేతులు,భూమిని మలిచి జీవనానికి పునాది వేసిన శ్రమ, కానీ తమ స్వంత గమ్యం,తమ స్వంత గుర్తింపు మాత్రం ఇంకా స్పష్టంగా నిలబడలేదు.. ఈ పరిస్థితి ఒక్కరోజులో రాలేదు, ఇది కాలక్రమేణా ఏర్పడిన ఒక సామాజిక వాస్తవం.విభజన, అవగాహన లోపం,సమూహంగా ముందుకు రాని స్థితి,ఇవన్నీ కలిసి మనల్ని చిన్నచిన్న భాగాలుగా విడగొట్టాయి. ఇదే సందర్భంలో..వడ్డెర చైతన్య యాత్ర” ఒక సాధారణ కార్యక్రమంగా చూడలేం. ఇది ఒక యాత్ర కాదు,ఒక ఆత్మపరిశీలన. ఇది ఒక కార్యక్రమం కాదు,ఒక సామాజిక ప్రక్రియ.ఇది ఒక ప్రయాణం కాదు,ఒక వడ్డెర కుల మేల్కొలుపు మనం ఎక్కడ ఉన్నాం? ఎంతమంది ఉన్నాం? మన స్థితి ఏమిటి? అన్న విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాదు, మనం ఎవరం అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం. ఒక్క గ్రామంలో ఎంతమంది ఉన్నాం ఒక మండలంలో ఎంతమంది ఉన్నాం ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నాం ఒక జిల్లాలో ఎంతమంది ఉన్నాం 33 జిల్లాల్లో మొత్తం ఎంత మందిమి ఉన్నాం అనే ప్రశ్నలు కేవలం గణాంకాల కోసం కాదు.ఇవి మన ఉనికిని గుర్తించే అడుగులు.ఇవి మన బలాన్ని కొలిచే ప్రమాణాలు. ఇవి మన భవిష్యత్తును నిర్మించే పునాది.సంఖ్యలు అనేవి కేవలం లెక్కలు కాదు. అవి మన కుల సమాజం యొక్క అస్తిత్వ ప్రకటన చివరగా,వడ్డెర చైతన్య యాత్ర ఒక ముగింపు కాదు.ఇది వడ్డెర జాతి గౌరవం కోసం ప్రారంభమైన ప్రయాణం సదా మీ సేవలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :