Saturday, 19 September 2026 05:17:23 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

తెలంగాణలో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు

Date : 24 February 2026 05:47 PM Views : 143

DNB News - తెలంగాణ / : నిషేధిత CPI (Maoist) పార్టీకి చెందిన నలుగురు అత్యంత సీనియర్ నాయకులు తెలంగాణ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ రోజు రాష్ట్ర డీజీపీ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పొలిట్ బ్యూరో సభ్యుడు (PBM) తిపిరి తిరుపతి @ దేవుజి @ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) మల్ల రాజి రెడ్డి @ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కా రావు @ దామోదర్ @ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM) నూనె నర్సింహ రెడ్డి @ గంగన్న @ సన్ను దాదా ఉన్నారు. దాదాపు మూడు నుంచి నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో పనిచేసిన ఈ నాయకులు ప్రధాన జనజీవన స్రవంతిలో చేరడం రాష్ట్రంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా బడే చొక్కా రావు మరియు నూనె నర్సింహ రెడ్డి లొంగుబాటుతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్వీర్యమైందని పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బలోపేతం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :