Friday, 18 September 2026 03:24:01 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పదవ తరగతి ఫలితాల్లో వాణి విద్యాలయం ప్రభంజనం

Date : 30 April 2026 11:27 AM Views : 367

DNB News - తెలంగాణ / : పదవ తరగతి ఫలితాల్లో వైరా పరిధిలో గల వాణి వివేకానంద విద్యలయం ప్రభంజనం సృష్టించిందని పాఠశాల కరస్పాండెంట్ *చుండూరి కోటేశ్వరరావు సార్ మరియు ప్రిన్సిపల్ వాణి మేడం తెలియజేశారు ఈరోజు వెలవడిన ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని వైరా నియోజకవర్గ స్థాయిలో మా పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని అత్యధిక మార్కులు సాధించిన వారిలో *మాడుగుల కీర్తి ప్రణవి 582/600 ఓగిరాల జాహ్నవి 579/600 చంగల ఉషశ్రీ 577/600 *కనగంటి తేజశ్రీ 572/600 అత్యుత్తమ మార్కులు సాధించారని సుమారుగా 37 మందికి 500 కి పైగా మార్కులు సాధించారని ప్రతి సంవత్సరం ఫలితాలలో మా వాణి విద్యాలయం విద్యార్థులు చరిత్ర సృష్టిస్తారని ఇలాంటి గొప్ప విజయం మా పాఠశాల కే సాధ్యమని వాళ్ళు తెలియజేశారు.. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :