Friday, 17 April 2026 05:05:09 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

పద్మశ్రీ" మంద కృష్ణ మాదిగ ను కలిసిన --మాదిగ ఐక్యవేదిక నాయకులు

Date : 27 March 2026 10:59 AM Views : 41

DNB News - తెలంగాణ / : వివిధ కార్యాచరణలో భాగంగా గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగను. కాకర్ల గ్రామంలో మాదిగ ఐక్యవేదిక సుజాతనగర్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు, సుజాతనగర్ మండల ప్రాంతంలో రాఘవాపురం. సింగభూపాలెం గ్రామాలలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాలను త్వరలో ప్రారంభోత్సవం చేయుటకు ముఖ్యఅతిథిగా రావాలని కోరారు, ఈ సందర్భంగా పూలబోకై అందించి శాలువాతో సత్కరించారు, సానుకూలంగా స్పందించిన ఆయన విగ్రహాల ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, హామీ ఇవ్వడం ఎంతో సంతోషకరమని ఐక్యవేదిక నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్య వేదిక సుజాతనగర్ మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్ ,కార్యదర్శి గుండేటి వెంకట రాములు ,సహాయ కార్యదర్శి కేసు పాక వెంకటేశ్వర్లు ,మండల నాయకులు వేల్పుల రాజు తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :