Friday, 17 April 2026 05:10:35 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

Date : 11 April 2026 06:36 PM Views : 36

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కలకోవ గ్రామంలోశనివారం సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ,స్వేరో కార్యదర్శి గద్దల మోహన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది,ఈ వేడుకలసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగానివాళులర్పించారు, ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామసర్పంచ్ మండవ వెంకటాద్రి, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు, మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్, పూలమాలవేసి నివాళులర్పించారు,ఈసందర్భంగా సర్పంచ్ మండవ వెంకటాద్రి మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి చైతన్యం కోసం కృషి చేశారని కొనియాడారు ఆనాటి కాలంలో బడుగు బలహీన వర్గాల వారికి వారి సతీమణి సావిత్రిబాయి పూలే మొదటి మహిళా టీచర్ గా విద్యాబుద్ధులు నేర్పారని అన్నారు,వారి ఆశయసాధన కోసం పనిచేస్తామని అన్నారు, ఈకార్యక్రమంలో రెండో వార్డ్ మెంబర్ పాతకోట్ల రమణ, కాలనీ పెద్ద మాదిగ కుడుముల వీరయ్య, మునగలేటి తిరపయ్య,పాతకోట్ల లింగయ్య, కుంభజడ శ్రీను, చిర్రా వెంకటేశ్వర్లు,బచ్చలకూరి సత్యం, గద్దలగిరి,తదితరుల పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :