Sunday, 02 August 2026 09:08:20 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల.గ్రామపంచాయతీ పరిసరాలను శుభ్రం చేయించిన సర్పంచ్ ..

Date : 09 March 2026 10:10 AM Views : 181

DNB News - తెలంగాణ / : మండలం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక పంచాయతీ. మార్చి 8 నుండి 15వ తేదీ వరకు చేపట్టిన పరి శుభ్రత. పారిశుద్ధ. కార్యక్రమంలో ఈరోజు ప్రణాళికలో భాగంగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో. చెత్త చెదల క్లీన్ చేయించడం. పరిసరాలను సిబ్బందితో కలిసి స్వయంగా పరిసరాలను శుభ్రంగా చేయించడం జరిగినది సందర్భంగా సర్పంచ్ ప్రతి పౌరుడు ప్రజా ప్రతినిధులు అధికారులు స్వయంగా ఇందులో భాగస్వామ్ కావాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని మన పరిసరాలను శుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యవంతగ ఉంటామని అందుకే ప్రతి కుటుంబానికి మరియు పరిసరాలు ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి. జెట్టి అనిత. గ్రామపంచాయతీ సర్పంచ్ . యమునా.. ఉపసర్పంచ్. మర్దనాల మల్లికార్జున్..సిబ్బంది మరియు గ్రామస్తులు.. తదితరులు పాల్గొన్నారు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :