జిల్లాలో నేర నియంత్రణతో పాటు శాంతిభద్రతలు కాపాడేందుకు కర్నూలు పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కర్నూలు
పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నుంచి ప్రా
నలుగురికి నందిగామ మేజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్ రద్దు. వారంలో సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశం. 2022 నవంబరు నాటి ఘటనలో వై
రాష్ట్ర ప్రభుత్వం మద్యం నిభందనలు ప్రకారం విక్రయం చేయాలని పదేపదే హెచ్చరికలు చేస్తున్న దుకాణదారులు మాత్రం ఆ షరతులు మాకు వర
మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం మెగా కార్డన్ & సెర్చ్
జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట
సౌదీ అరేబియాలో ఇటీవల నిర్వహించిన ఆసియన్ గేమ్స్లో కర్నూలు జిల్లా, దొడ్డి బెలగల్ గ్రామానికి చెందిన యువకుడు హుస్సేన్ అద్భు
ఆదోనిలో ఎన్డీఏ కూటమిని విడగొట్టేందుకు వైఎస్సార్సీపీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. సోషల్ మ
యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం విభాగంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రెండు స్వర్ణ పతకాలు అందుకున్న ఎస్.కే. తస్లీ
తూర్పుగోదావరి జిల్లాలో చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు రాత్రంతా డ్రోన్ లతో ప్రత్యేక నిఘా. రాత్రి సమయంల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు
ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ Mojtaba Khamenei తీవ్రంగా గాయపడినట్టు అమెరిక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జే. దొర కన్నుమూత పట్ల మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు (లక్ష్మణ రావు) తీ
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు ముమ్మరం చేసినట్లు కర్నూలు ఎస్పీ విక్రాం
ఆమదాలవలస నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు మామిడి కిరణ్ ను పరామర్శించిన వైయస్సార్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చి
యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో జర్నలిజం పీజీ కోర్సులో ఆదోనికి చెందిన మహిళా జర్నలిస్టు పీకే తస్లీమా రెండు గోల్డ
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివే
తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందిన తొలి తెలుగు కవయిత్రి అటుకూరి మొల్ల మాంబ జయంతిని పురస్కరించుకుని కర్నూలు కలెక్ట
హన్మంతు జ్యోతి దొర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొం
మంత్రాలయం నియోజకవర్గంలో పేదల సంక్షేమం కోసం సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ ఎన్. రాఘవేంద్ర
ఎమ్మిగనూరులోని కోతుల భావి భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని శనివారం (14-03-2026) సాయంత్రం 4 గంటలకు సందర్శించనున్నట్లు సుప్రీం కోర్ట
పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్ మల్ల దిలీప్ కుమార్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ రెజీనా నీ కలవడం జరిగింది. మన పబ్ల
చెన్నైలో ధరల పెరుగుదల కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో ఒక కస్టమర్ టిఫిన్ చేసి బిల్లు చూసి కంగుతిన్నాడు. అ
సర్వే నెంబర్ 630లో 3.34 ఎకరాల భూమి ఆక్రమణపై క్షేత్రస్థాయి పరిశీలన – ఆధారాలు బయటపెడతామన్న ఎమ్మెల్యే.. ఆదోని గడ్డపై రాజకీయ పోరు
కష్టపడి పనిచేసే పేదలపై భారీ జరిమానాలు వేయడం వల్ల వారి బతుకులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్కు ఎమ్మ
నియోజకవర్గ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారీగా పాల్గొన్న పార్టీ శ్రేణులు, జ
ముగ్గురు హోంగార్డులకు హోం గార్డ్స్ కాంట్రిబ్యూషన్ మరియు వెల్ఫేర్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృ
దివంగత ఎంపీ,కాళింగ జాతి ఆరాధ్యుడు,శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి స్ఫూర్తి దాత..బొడ్డేపల్లి రాజగోపాల్ .సుదీర్ఘ కాలం పాటు ఎంపీ
ప్రభుత్వ మాతా–శిశు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలను ప్రైవేట్ నర్సింగ్ హోంలకు పంపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీస
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైయస్సార్ పార్టీ కేడర్ తో శ్రీకాకుళం సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్
ఆముదాలవలస నియోజకవర్గంలో 2022-2023 కాలంలో పిడుగుపాటు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు అప్పటి వైసిపి ప్రభుత్వం ఎగ
ప్రభుత్వ మాతా–శిశు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలను ప్రైవేట్ నర్సింగ్ హోంలకు పంపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీ
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గంలో కాన్స్టిట్యూ
ఆదోని నియోజకవర్గంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సా
ఈరోజు టెక్కలిలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇది కేవలం ఒక పార్టీ జెండా కాదు, కోట్లాది మంది ప్రజలు తమ భుజాలెత్తి మోస్తున్న ఎజెండా. అన్యాయాలను ఎదుర్కుంటూ .. కుట్రలను తట్ట
కిడ్నాప్ కేసులో నిందితులను కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పగిడ్యాలకు చెందిన పుల్యాల నాగిరెడ్డితో పాటు మరో
ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి & జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్
ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి దేవాలయం ఆక్రమణలు, అక్రమాల సమస్యపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు మంత్రి నారా లోకేష్న
నారాయణ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 9వ తరగతి విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున
ఆదోని పట్టణంలో ఏఐటీయూసీ పట్టణ 21వ మహాసభ పట్టణ అధ్యక్షులు వైటి భీమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున
ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ
ఆదోని పట్టణంలో కొందరు బంగారు వ్యాపారులు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై కౌతాళం మండలం తోవి గ్రామానికి చెందిన దే
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా
పాలకొండ మున్సిపల్ కౌన్సిలర్ తుమ్మలగుంట శంకరరావు కుమారుని వివాహం ఇటీవల అంగరంగవైభవంగా జరిగింది ఆ సమయంలో మాజీ స్పీకర్ తమ్మ
ఆదోని మండలం పెద్ద హరివాణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ష
సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో సోమవారం పోస్ట్
ఆదోని మండలం సదాపురం గ్రామానికి చెందిన బి. నర్సమ్మ పక్షవాతానికి గురై నడవలేని పరిస్థితిలో ఉండటంతో వికలాంగుల పింఛన్ మంజూరు
సామాన్య ప్రజలపై పెరిగిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని శ్ర
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వ
విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో 76వ వార్డ్ లో రామచంద్ర నగర్ గ్రామం లో అక్కడ ఉన్న మహిళలతో మహిళా దినోత్సవం. పబ్లిక్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని బీసీ హాస్టల్లో “అమ్మాయిల విద్య –
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో జి
ఆదోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ ను ఆదోని సబ్ కలె
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మహిళా పోలీసులకు ప్రశంసా పత
పోలీసులపైనే ఓ యువకుడు పిస్టల్తో కాల్పులకు తెగబడటం నగరంలో కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళ్తే... పోలీసులపై కాల్పుల యత్నం: వ
ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ సమీపంలో శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. టిడిపి నేత ఉమాపతి నాయుడు భవనం పక్కన కొందరు ఆ
జిల్లాలో జిడిడిపి (GDDP) మరియు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) అంశాల పురోగతిపై జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శనివారం కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా కర్నూలు జిల్లాల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదోని మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానిం
విద్యాబుద్ధులు నేర్పల్సిన ఉపాధ్యాయుడే నీచానికి పాల్పడటం దారుణం అన్ని వెంటనే కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలనీ ఏ.ఐ.ఎస్.
మహిళల హక్కులు సాధించుకోవాలంటే చైతన్యంతో ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) జిల్లా అధ
ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ స్పీకర్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం ఆమద
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే ఆదోని పట్టణంలోని ఆర్పి మహిళలు పెద్ద ఎత్తున హాజరై కర్నూ
ఎచ్చెర్ల నియోజకవర్గం వైసీపీ నాయకులు గా సుపరిచితులు అయినటువంటి అందరివాడు, మనసున్న నాయకుడు,కార్యకర్తల అభిమానం చూరగొన్న సూ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో భారీ చర్యలు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). లిక్కర్ స్కామ్కు సంబంధించి
ప్రాణాంతకమైన సర్వైకల్ క్యాన్సర్ను నివారించడమే లక్ష్యంగా HPV (హ్యూమన్ పాపిల్లోమావైరస్) వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నట
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంల
కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఆయిల్ సీడ్స్ మిషన్ మరియు జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని జిల
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిం
విజయ్కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ.. తనకు విడాకులు ఇవ్వాలని ఆయన భార్య సంగీత ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయ
కర్నూలు జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు న
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ అనుబంధ కమిటీల (Parliament Affiliate Committees) ఏర్పాటుపై ముఖ్యమైన చర్చలు నిర్వహించ
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సంబంధిత శాఖల అధ
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్కి మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పద
వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వింగ్ ఎగ్జిక్యూ టివ్ మెంబర్ పల్ల అ
– సభలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలి – టీడీపీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలి : వైయస్సార్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్ జి
కర్నూలులోని డిఐజీ క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ డిఐజీ కో
వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షరాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అక్
ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాల్మీకి నగర్లో ఉన్న జిహ్వేశ్వర స్కూల్లో మహిళల భద్రత అంశంపై ఈ రోజు ఈజీ రైటింగ్ (
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి కృతజ్ఞతగా నేడు ఎమ్మిగనూరులో
అంగన్వాడి వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రౌండ్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించార
ఉద్యమ గాయకుడు మేలన్న అకాల మరణం పట్ల ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆదోని జిల్
భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలిగా పద్మావతి ఎన్నికైన సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంల
జడ్జి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా కోర్టు ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ బా
మార్చి 8న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ స్పీకర్,వైసీపీ రాజకీయ వ్య
ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) ను 55 లక్షలు APMSIDC నిధులుతో చేయబోయే ఆధునీకరణ
ఖమ్మం: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల మరణాలు, మాదకద్రవ్యాలే ఇప్పుడు తెలంగాణ సమాజం ముందున్న పెనుసవాళ్లని డీజీపీ బి. శివధర్ ర
హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకునే పాపులర్ హోటళ్లలో కూడా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు బయటపడుతున్న వ
ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ పై ఇద్దరి అఘాయిత్యం ..! బిడ్డ దీన పరిస్థితిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకొని
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపడుతున్న నిరసనల నేపథ్యంలో, కర్నూలులో టీడీపీ జిల్లా అధ్యక
కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పీజీఆర్ఎస్)
జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందు
కర్నూలు పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, వలసల నివారణ, రైతుల సంక్షేమం కోసం ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలని ఆదోని జిల్లా సా
ఇది ఈవెంట్ ల ప్రభుత్వం (రైతు సదస్సు లకు ఖర్చు చేయరు,విద్యా సదస్సు కి ఖర్చు చేయరు, నిరుద్యోగులకు ఖర్చు చేయరు కానీ వృధా ఈవెంట్
*జనసేనపార్టీ ఉద్యమి సభ్యత్వం – నవశకానికి నాంది, జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళంజిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పేర్క
అమరావతిలో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ , హైకోర్ట
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న వారోత్సవాలను కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా జెండా ఊపి ప్రారంభ
ఆముదాలవలస నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ నగర్ పార్కులో మొక్
మా సంస్థ భారత ప్రభుత్వ కమీషన్స్ ద్వారా పేద ప్రజలకి న్యాయం అందించడం లో మేము ముందుంటాం అని అందులో భాగంగా మా సంస్థ జాతీయ సభ్య
వంగర మండల పరిధిలోని 29 పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగింపు సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమం,స్థానిక స్వపరిపాలనకు ప
జిల్లాలో మత్తు పదార్థాల రవాణా మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రిటైర్డ్ సైన్సు ఉపాధ్యాయులు ఎన్ రామయ్య ముఖ్
దేవనకొండ మండలం తెన్నేకల్లు గ్రామంలో మహర్షి వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్య
కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మద్దూర్ నగర్లో
భారత ప్రభుత్వం చేపట్టనున్న జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహించనున్న గృహ జాబితా (House Listing) మరియు గృహ జనగణన కార్యక్రమాల సమర్థవం
ఆముదాలవలస నియోజకవర్గం లో బూర్జ మండలంలోని గుత్తావిల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికీ పెన్షన్ పంపిణీ కార్య
జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు,భీమిలి నియోజకవర్గం ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ ముఖ్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఒక
విజయవాడలో కర్నూలు జిల్లా జోనల్–5 కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గ
MRPS ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 104వ రోజుకు చేరుకున్నాయి. ఆదోని జిల్లా సాధన జాయింట్ య
ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన కమ్మరి పద్మావతిని బీజేపీ కర్నూల్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్
ఎమ్మిగనూరు పట్టణంలోని కోతుల బావి ప్రాంతంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పరిరక్షణ మరియు అభివృద్ధి కోసం హిందూ బంధువులకు
ఈరోజు వెలగపూడి లెజిస్లేచర్ సచివాలయంలోని కమిటీ హాల్ నెం.1లో పియుసి కమిటీ సమీక్ష సమావేశం జరిగింది కమిటీ చైర్మన్ కూన రవికుమ
భారత జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహించనున్న గృహ జాబితా (House Listing) మరియు గృహ జనగణన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి జ
గౌరవ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సాధారణ ఆరోగ్య పరీక్షలు నిమిత్తం హాస్పిటల్ కి వెళ్లిన విషయాన్ని కొన్న
DSF ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆదోని డివిజన్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్త
పిఏ గారు మొర వినండి,మా బాధలు తొలగించండి - చీపురుపల్లి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళు ఆవేదన. సామాన్యులతో పాటు పార్టీ కార్యకర
పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో SFI, UTF ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి మోడల్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల
కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు కర్నూలు డీఎస్పీ జె. బాబు
కర్నూలు జిల్లాకు చెందిన అడ్వకేట్ ఎం. పవన్ కుమార్ (ఎపీ 1956/2013), కర్నూలు బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు
జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాట
కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నీటి వనరులు మరియు చెరువుల ఆక్రమణలకు సంబంధించి జిల్లా స్థాయి వాచ్డాగ్ కమిటీ
ఆదోని పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కార్యాలయంలో నూతనంగా ఉరుకుంద లక్ష్మీన
రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ వి. వెంకట బసవరావు ని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) నాయకులు మర్యాదపూర్వకం
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం నాడు రెండో తరగతి విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా నిర
అంగన్వాడి వర్కర్లు తమ జీతాల పెంపు, గ్రాట్యుటీ మరియు పిఎఫ్ అమలు వంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరాహార దీక్షకు ఐ
ప్రియమైన మిత్రులారా, కుటుంబం మరియు దయగల మద్దతుదారులారా, మన ప్రియమైన స్నేహితుడికి ఇటీవల తీవ్రమైన ప్రమాదం జరిగింది మరియు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ మరియు కన్సల్టెంట్స్ సమస్యల పరిష్కారానికి భూమి కేటాయింపు చేయాలని కోర
ఈ రోజు సచివాలయంలో మైనింగ్ భూగర్భ శాస్త్ర & ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ను కార్యాలయంలో కర్నూలు జిల్లా తెలుగుద
వై. బాలనాగిరెడ్డి మరియు దేశాయ్ ప్రహ్లాదాచారి సహకారంతో, సర్పంచ్ పాల్ దినకర్, మాజీ సర్పంచ్ అవతారం ఆధ్వర్యంలో కౌతాళం మేజర్ పం
కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారి దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్
తిరుపతిలోని మోహన్ బాబు కాలేజ్లో డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన..! నిన్న రాత్రి హాస్టల్లో ఫ్యాన్కి ఉరివేసుకున
ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ సోమవారం శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ
కర్నూలు జిల్లావ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జ
ఆదోని పట్టణంలో ఈ నెల 19న శక్తి గుడి గ్రౌండ్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో జరిగిన ద్వేషపూరిత ప్
ప్రజా సమస్యలపై ముందడుగులో పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నుండి స్టేట్ కోఆర్డినేటర్ మల్ల దిలీప్ కుమార్ ఈరోజు గాజువాక బీసీ రోడ
కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామి కు సోమవారం మంత్రాలయంలో నాయకులు, మఠం పెద్దలు
నేటి (సోమవారం) నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను రాస్తున్న విద్యార్థులందరికీ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్
కర్నూలు జిల్లా తెలుగు నేల గర్వించదగ్గ తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వీరయోధుడ
తలశిల చంద్రశేఖర్ మరణం పట్ల తమ్మినేని సీతారాం ప్రగాఢ సానుభూతి విజయవాడ,ఫిబ్రవరి 23: వైసిపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి క
గుంటూరు లో అంబటి రాంబాబును ఆయన నివాసంలో పరామర్శించిన మాజీ స్పీకర్ శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్
కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పీ
ఆదోని పట్టణానికి నూతనంగా నియమితులైన మున్సిపల్ కమిషనర్ను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ ఇంచ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగి రమేష్ను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఆయన స్
రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వెంటిలేటర
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించదని, ఇది పూర్తిగా కార్
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ అమ్మవారి దేవాలయం మరియు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవస్థానం దర్శనం నిమిత్తం కర్నూలుకు వి
2003-2004 పదోవ తరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం! ఈ సమ్మేళనం సందర్భంగా, 2003-2004 సంవత్సరంలో పదోవ
నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యమని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. శనివారం వినాయక ఘాట్ సమీపంలో KC Canal లో కొనసాగు
ఆదోని మండలంలోని అరేకల్ గురుకులంలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్యవివాహాల నివారణ, మహిళల రక్షణ, రహదారి భద్రతపై అ
దళిత యువకుల జంట హత్యలను ఖండిస్తూ ఈనెల 25న ఛలో బి.మఠం ను జయప్రదం చేయండి -- MRPS జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, -- MSP జాతీయ నాయక
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని కర్నూ
సాప్ట్ బాల్ క్రీడాకారులకు తన వ్యక్తిగత నిధులతో కిట్ మరియు క్రీడా దుస్తులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాల
వైసీపీ నాయకులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను అసెంబ్లీలో ప్రదర్శిస్తూ అపవిత్రం చేశారని ఆరోపిస్తూ, ఈ రోజ
అధిక శబ్దం కలిగించే బైక్ సైలెన్సర్లు, ఆటో హారన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ కర్నూలు పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో
విజయవాడలోని హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లాత్ వేస్టేజ్ నుండి బ్యాగులు తయారు చేసే యూనిట
హొళగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు సవారమ్మ ముఖద్వారం ప్రారంభోత్సవ
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళలు, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ భద్రత
కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం అమలు పై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిట
ఆమదాలవలస నియోజకవర్గంలోని రైతు సోదరులందరికీ నమస్కరిస్తూ తెలియజేయునది ఏమనగా అవసరమన రైతు యాంత్రిక పరికరాలు దిగువ తెలిపిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పుకాపుజాతి కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కో
అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ అనుబంధ కమిటీల సమీక్షా సమావేశంలో ఆముదాలవలస ని
నిరుపేద కుటుంబానికి CMRF సాయం – చిలకపాలెం వాసి చిలక కరువోడు కుటుంబానికి రూ.2 లక్షలు CMRF చెక్ అందచేసి పేద ప్రజల సంక్షేమం కోసం వ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి తి
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మిక
దైవ దర్శనానికి వెళ్లి..నగదు, లగేజీ సామగ్రి కోల్పోయిన ఓ బాధిత కుటుంబానికి కరీంనగర్ ఎంపీ కార్యాలయం బాసటగా నిలిచింది. నిరాశ
ఆదోని పట్టణంలోని మరాటివాడిలో ఉన్న మస్తాన్ వలి దర్గాహ ప్రాంగణంలో ఈరోజు మహిళల భద్రత మరియు IVRS కాల్స్పై అవగాహన కార్యక్రమాన్
విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల భద్రతకు మరింత భరోసా కల్పించేందుకు జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా వ్యాప్త
కౌతాలం నుండి ఆదోని వైపు RTC బస్సులో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు విశాల్ మార్ట్ సమీపంలో బస్సు దిగిన అనంతరం తన బ్యాగ్ బస
శాసనమండలి సభ్యులు, శాసనమండలి విపక్షనేత, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న అజాతశత్రువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కర్నూలు జిల్లా వాల్మీకి యువసేన ప్రధాన కార్యదర్శులు దొడ్డి రంగస్వామి,
ఎమ్మిగనూరు పట్టణంలోని పురాతన “కోతుల బావి” శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన భూమి పరిరక్షణ, అభివృద్ధి అంశంపై విశ్వ హిందూ
ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఒక నిర్దిష్ట సామాజిక వర్గంలోని బలమైన గొంతుకలన
ఆదోని జిల్లా కోసం స్పష్టమైన డిమాండ్ చేయకుండా కేవలం సలహా మాదిరిగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడటం వలన ఎలాంటి ఫలితాలు రావని, ఆదో
తెలుగు రాష్ట్రాల తూర్పుకాపు ప్రజానీకానికి తూర్పు కాపు నాయకులకు తూర్పు కాపు కార్యకర్తలకు తూర్పు కాపు మహిళలకు నా యొక్క హృ
ఆదోని పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఇంటి స్థలాల కోసం రూ.2100/- డీడీ చెల్లించినప్పటికీ ఇప్పటికీ ఇంటి పట్టాలు ఇవ్వని లబ్
హత్య కేసులో ముద్దాయి దేవదాసుకు జీవిత ఖైదు విధిస్తూ ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి P.J. సుధా తీర్పు వెలువరించారు. గోనెగండ్ల మ
బొత్సా స్థాయిని తగ్గించడం అంటే కిర్రాక్ అర్పి తన తల ఎత్తి సూర్యుడు పై ఉమ్మి వేయడం లాంటిదని అని సురేష్ ముఖర్జీ ఎద్దేవా చేశా
ఆదోని పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీక
ఆదోని పట్టణంలో పాత ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగంలో ఉండగానే కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ...కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ నేల విడిచి సాము చేసిన చందంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ య
కొల్లివలసలో 2 కోట్లు 80 లక్షల రూపాయలుతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన *ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆమదాలవలస నియో
ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్ రణస్థలం మండల కేంద్రం లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ల
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్ లు అన్ని వర్గాల కోసం ఆమోద యోగ్యమైనవి . - కరోనా లాంటి క్లిష్ట ప
ఉత్తరంద్ర రాజకీయాలని శాసీంచే శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ Botcha Satyanarayana గారి రాజకీయ చరిత్ర, అనుభవం తెలుసుకోకుండా సీన
మహా శివరాత్రి పవిత్ర దినాన్ని పురస్కరించుకొని ఆదోని మండలంలోని బైజిగేరి గ్రామంలో వెలసిన శ్రీ మాతా గంగా భవాని దేవాలయానికి
హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆదోని పట్టణంలో ఈ నెల 19న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి
మహా పర్వదినమైన మహాశివరాత్రి సందర్భంగా తమ్మినేని సీతారాం తన సతీమణి వాణితో కలిసి ఉమా రుద్ర కోటేశ్వర స్వామి వారిని ఆదివారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్
ఆదోని జిల్లా సాధన కోసం నిరంతరం పోరాడుతున్న జేఏసీ కమిటీకి ఆదోని డివిజన్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూ.25,000/- (ఇరవై ఐదు వేల
అనంతపురం జిల్లా, గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సేవాఘడ్లో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287వ
ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం ఈరోజు విజయవాడలో ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అసోసియేషన్ ప్
14 ఫిబ్రవరి నెల 2026, ఈ రోజు ఆముదాలవలస నియోజకవర్గంలో పొందూరు,సరుబుజ్జిలి,ఆముదాలవలస మండలాల్లో పలు కుటుంబాలను పరామర్శించిన ఆము
దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలులో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పా
ఆలూరు మండలంలో UTF శాఖ ఆధ్వర్యంలో దక్షిణాసియా సెపక్ తక్రా పోటీల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్
కర్నూలు జిల్లా అవుట్ సోర్సింగ్ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుండి భారీగా డబ్బులు వసూలు చేసి
ఆదోనిలో బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. మొత్తం 298 మంది ఓటర్లకు గాను 262 మంది తమ ఓటు హక్కును వి
ఉత్తరాంధ్ర రీయజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుని కాకినాడ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ స్పీకర్ వైయస్సార్ ప
రాజా మహేంద్రవరం : మాజీ మంత్రి అంబటి రాంబాబు ని అరెస్టు చెయ్యడం అన్యాయమని ఆయన్ను జైల్ లో పెట్టడం కక్ష సాధింపు చర్య అని మాజీ
కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయ చర్యల నేపథ్యంలో సెంట్రల్ జైల్ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ను పరామర్శించేందు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3480 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట
పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కా
శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ నేపథ్యంల
జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలం, బుడ్డివలస గ్రామం శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్
కర్నూలు పట్టణంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేటువ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక–రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఆదోనిలో AITUC, CITU, IFTU మరియు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల
గ్యాస్ వినియోగదారుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు డబ్బులు వసూలు చేయకూడదని, వినియోగదారులకు నాణ్యమైన, పారదర్శకమైన సేవ
కర్నూలు జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోల
కోదాడ:పట్టణపరిధిలోని బాబు నగర్, రాజీవ్ నగర్, బాలాజీనగర్, లోని గల ఉన్నటువంటి 8వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి రాయల సునీత సతీష
పదవ తరగతి విద్యార్థుల కోసం SFI, UTF ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ప్రజ్ఞా వికాసం మోడల్ పరీక్ష ప్రశ్నపత్రాలను ఎక్సైజ్ సీఐ సైదుల
ఆమదాలవలస : బూర్జ మండలం ఉప్పాడ గ్రామంలో మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు సింగుపురపు కోటేశ్వరరావు ను పరామర్శించిన మాజీ స్పీకర్ తమ
ఆదోని పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఆదోని 2 టౌన్ సీఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై
చీపురుపల్లి: వైఎస్ఆర్ సీపీ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా సైనికులతో సోమవారం గరివిడి వైఎస్ఆర్ సీపీ కార్యా
స్థానిక పురపాలక కమిషనర్గా సిఎండి నయూం అహ్మద్ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కమ
రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన అని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తీవ్రంగా విమ
రాయ్పూర్: "కళింగం అంటే కేవలం ఒక ప్రాంతానికో, కులానికో పరిమితమైనది కాదు.. అది ఒక గొప్ప జాతి. ఆ మూలాలున్న వారంతా ఎక్కడున్నా ఒక
ఆదోని మండలంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆటో జాత నిర్వహించారు. ప
రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రులు, కార్యదర్శుల సమావేశం! *క
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమదాలవలస ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని *రాయపూర్*లో *రాయపూర్ ఆంధ్ర తెల
ఆముదలవలస నియోజకవర్గం గత45 సంత్సరాలుగ ప్రజాసేవే ద్యేయంగా విలువలతో కూడిన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ...అవినీతికి,కుట్ర రా
ప్రజలు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్న డివిజన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుచున్న అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ
ఈవ్ టీజింగ్ బీట్లను కర్నూలు జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆదేశాల
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎంపిడిఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ
అమదాలవలస నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలో ఈ మధ్య కాలం లో అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలకు వైద్య ఖర్చులు నిమిత్త
ఆముదాలవలస పట్టణంలో పవిత్ర తిరుమలలో శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సిట్ రిపోర్ట్ కల్తీ జరిగింది అని నిర్ధారించ
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు న
ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగొట్లలో నిర్వహించిన మీ భూమి – మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రద
ఆమదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ఈ రోజు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ ప్ర
నా ప్రమాణ స్వీకారం కేవలం ఒక హోదా స్వీకారం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల, స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశయాల
ఈ నెల 6వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్
SFI, UTF ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ తరగతి మోడల్ ప్రజ్ఞా వికాసం పరీక్షలో పదవ తరగతి విద్యార్థులు తప్పకుండా పాల్గొని తమ ప్రతిభ
రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న స్త్రీ శక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల అక్యుపెన్సీ రేషియో 67 శాతం నుంచి 98 శాతానికి పెరిగిం
రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, విద్యార్థుల డిమాండ్లను పూర్తిగా విస్మరిస్తూ వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చ
గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం పార్టీ పేరు చెప్పి కక్ష కట్టి పనులు పూర్తి చేసినప్పటికీ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడం వ
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్కే సోలార్ మేనేజింగ్ పార్ట్నర్ పప్పల రమేష్ కుమార్ క
ఆదోని సీమ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటింది. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి న్యూట్రిషియన్గా సేవలందిస్తున్న ఆమె, తొ
ఆదోని మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా గరుసు తవ్వకాలు చేపట
ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలంలో సుభద్రాపురం గ్రామంలో తూలుగు శ్రీరాములు ఆరోగ్యం బాగోలేనందున వారి కుటుంబాన
ఆలూరు నియోజకవర్గానికి చెందిన కురువ మధు సాపక్ తాక్రా క్రీడలో భారత జాతీయ జట్టుకు ఎంపికై, శ్రీలంకలో భారత దేశాన్ని ప్రాతినిధ
ఫిబ్రవరి 6న ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే వందల సంఖ్యలో రోడ్లు నిర్మాణంకు శంకుస్థాపనలు చేసి పూర్తి చేసి ప్రారంభి
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్లో నిర్వహించిన
తిరుపతి నందు జరిగిన విద్యార్థి నాయకుల కిడ్నాప్ ను తీవ్రంగా తీసుకున్న జిల్లా యస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఐపీఎస్., సంఘటన జరిగి
ఆదోని పట్టణం శ్రీ మహాయోగి లక్ష్మమ్మ నగర్కు చెందిన బోయ నాగలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు సంతానం కలిగిన
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు బదులు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వం అరాచకంగా పాలన సాగిస్తోందని వైసీపీ యువ నా
ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అరాచక పాలన కొనసాగుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులైన అంబటి రాంబాబు మరియు
తిరుమల తిరుపతి దేవస్థానం లో గత ప్రభుత్వ హయంలో శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యకు బదులు రసాయానాలతో కూడిన సింథటిక్ కలిగిన నెయ్
వైయస్సార్సీపి గ్రామస్థాయిలో పటిష్ట పరిచేందుకు అంకిత భావంతో పనిచేయాలని వైఎస్ఆర్ సీపీ టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్ పేరాడ
ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాల
మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జ
ఆదోని నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు, పార్టీ ఇన్చార్జ్ వై. సాయి ప్రసాద్ రెడ్డి ఫిబ్రవరి 5న నిర్వ
రాష్ట్ర సచివాలయం నుండి సిసిఎల్ఏ (Chief Commissioner of Land Administration) జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కర్నూలు జిల్లా ను
జాతీయ మహిళా వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మహిళా వైద్యులను ఘనంగా స
ప్రజల బాధను తన బాధగా భావించే ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందనడానికి నిదర్శనంగా సీఎం రిల
లోద్దల కాగితపల్లి గ్రామంలో భూమి యాజమాన్య హక్కుపత్రం– రాజ ముద్ర తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అంబటి రాంబాబు గారి ని అన్యాయం గా అరెస్ట్ చేయడం పై, తిరుమల లడ్డు కల్తీ పై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని ఎచ్చెర్ల న
టెక్కలి పోలీస్ స్టేషన్ ఎదుట తిలక్ వైసీపీ నేతల బయటయింపు వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజిని, జో
రాపాక గ్రామ పంచాయతీలో ఉన్న AP Model School Hostel లో సర్వ శిక్షా 15 లక్షలు రూపాయలు ఎస్టిమేట్ తో మేజర్ మరియు మైనర్ రిపేర్ పనులు శరవేగంగా జర
ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ (పియుసి) చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు నేడు కొత్త
ఆదోని పట్టణంలోని కౌడల్పేటకు చెందిన కోడి గణేష్ (31) గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య, ఇ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాపు నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని నిన్న ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడ
శ్రీకాకుళం జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యత ఇచ్చినందుకుగాను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట
శాసన సభ్యులు కూన రవికుమార్ సతిమణి కూన ప్రమీల చేతులు మీదుగా ముల్లు అప్పలసూరమ్మ కుటుంబానికి 41000/- రూపాయిలు CMRF చెక్కు ఇచ్చి ఆ కు
ఫిబ్రవరి 7వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో అన్ని
కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. టీజీ భరత్ ఒత్తిడితో
కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసె
ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస
బహుజన్ సమాజ్ పార్టీ బాధితుల కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుంది బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనార
రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన పరాకాష్టకు చేరిందని వైసీపీ విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ.సురేష్ ముఖర
ఎమ్మిగనూరు పట్టణంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్
ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్ సర్కిల్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో అక్
మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళం మండలం, అగసలదిన్నె గ్రామంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కార్మి
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుంది ఈ రెడ్ బుక్ దుర్మార్గ పాలన పరాకాష్టకు చేరింది . తిరుమల శ్రీవారి లడ్డు ఉదాంతం సిబిఐ ద
పోఎం కిసాన్ 22వ విడత నిధులు పొందాలనుకునే రైతులందరూ తప్పనసరిగా ఫార్మర్ ఇది కలిగి ఉండాలని పూసామాధికారి మోహనరావు శుక్రవారం త
ఆదోని పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహమ్మద్ ఆందోళన వ్యక
రాష్ట్రంలో అధికారపార్టీకి చెందిన టిడిపి గూండాలచే ... మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ సీపీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అంబటి ర
ఆదోని పట్టణంలో శ్రీ మడివాళ మాచయ్యస్వామి జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో
శ్రీకాకుళంలో బిర్లంగి సింహాచలం మనవరాలు మెచ్చూరిటీ ఫంక్షన్ కి హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర బడ్జెట్గా ఎమ
రాష్ట్ర మాజీ మంత్రి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పి యూ సి సభ్యులు అంబటి రాంబాబు పై టీడీపీ రౌడీ మూకలు హత్యా యత్నం చేయడన్ని ఖండ
అలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం,ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు జాయింట్ యాక్షన్ కమిటీ ( JAC)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కోట్లాది మంది ఆరాధ్యంగా బావించే వెంకటేశ్వరస్వామి ప్రసాదం గురించి నోటికొచ్చినట్లు వ
మీరు వైయస్ఆర్ సిపి పార్టీ లో ఉన్నత స్థాయిలో ఉండాలి కోరుకుంటున్నము, వైయస్ జగన్ ప్రభుత్వంలో చేసిన మంచినీ ఈ ప్రభుత్వంలోను కొ
ఈరోజు. ఆమదాల వలస నియోజవర్గం పొందూరు మండలం పొందూరు మేజర్ పంచాయతీలో. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గ్రామ సచివా
ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల గ్రామం లో కొండపైన గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లో *ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ శాసన సభ
తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి
రాయలసీమ యూనివర్సిటీలో నూతనంగా LAW, జర్నలిజం కోర్సులను ప్రారంభించాలి, గతంలో మూసివేసిన M.Ed కోర్సును పునఃప్రారంభించాలి, అలాగే ప
రాజాం, (విజయనగరం జిల్లా) :.రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ తదితర రెవెన్యూ శాఖ
విజయనగరం; జిల్లాలో పెద్ద్ల,చిన్న,దిన, మాసపత్రికలకు మరియు శాటిలైట్ టి.వి. చానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియో వారికి
విజయనగరం,: జిల్లాలో ఉద్యాన సాగుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస
విజయనగరం జిల్లా,: జామి మండలం, శృంగవరపుకోట నియోజకవర్గంలోని గుడుకొమ్ము మరియు కలగడ గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పా
రాజాం: బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శ
జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి పి.
డోన్ పట్టణంలో శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ
నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కొల్లి షణ్ముఖరావు గారు ఇటీవల హైదరాబాద్ లో కరెంటు షాక్ తో మరణించితిరి.ఈ విషయం
విశాఖపట్నం:* గీతం యూనివర్సిటీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కట్టబెట్టాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్న
ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్య
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి “ఏ.బి.జి. రాంజీ” అనే పేరును ప్రతిపాదించడం గాంధీ
ఆముదాలవలస నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు నిర్మాణంతో అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తు
ఈ రోజు రాపాక గ్రామ పంచాయతీలోని వావిలిపల్లిపేట గ్రామంలో కూటమి నాయకులు మండల తెలుగు యువత అధ్యక్షులు కండాపు శ్రీనివాసరావు సొ
మా ప్రాణాలైనా ఇస్తాం కానీ.. సాగు భూములను వదులుకోం - ఐటి పార్క్, డేటా సెంటర్ భూసేకరణపై భోగాపురం మండలం ముంజేరు రైతుల. భోగాపుర
ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది Mla కూన రవికుమార్ ఆదేశాలతో *గ్రామ సర్పంచ్ అంబల్ల శ్రీనివాసరావు కృషితో కృష్ణాపురం నుండి పొందూ
వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. ర
సుకలపేట గ్రామ రోడ్ కి 73 లక్షలు, గొల్లపేట గ్రామానికి 39 లక్షలు (AIIB) నిధులతో నిర్మించిన బీటీ రోడ్డు ఈ రోజు ఘనంగా ప్రారంభిoచారు ఆమ
మండల పరిధిలోని సంతేకుడ్లూరు గ్రామంలో దళిత స్మశాన వాటికకు బోరు ఏర్పాటు చేసి, వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరుతూ కులవివక్ష
ఆమదాలవలస, రామచంద్రాపురం గ్రామానికి చెందిన గ్రామపెద్ద జోగి సూర్యారావు గారి అల్లుడు గాలాల రామారావు గారు ఇటీవలే రోడ్డుప్రమ
ఆముదాలవలస నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ మాటల్లో కాకుండా అభివృద్ధిని చేత
చిన్నంబావి మండల పరిధిలోని వెలటూర్ గ్రామంలో అనారోగ్యంతో అకాలమరణం చెందిన పరుమల బిచ్చమ్మ పార్థివ దేహానికి పూలమాలలతో నివాళ
నేటి కార్యక్రమాల్లో భాగంగా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో వెలసిన శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశ సందర్
37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుంచి వాకథాన్ (WALKTHON) ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్
జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “స్పర్శ” కుష్టు వ్యాధి అవగాహన కార్యక్
ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో సిఐటియు నాయకులు పి.ఎస్. గోపాల్ తి
2019 నుంచి 2024 వరకు కొనసాగిన గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో ముమ్మాటికి కల్తీ నెయ్యి వాడిన
పొందూరు మండలం, కింతలి గ్రామం బొడ్డేపల్లి అప్పారావు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్నందున వారిని పరామర్శిం
ఆదోని పట్టణ పరిధిలోని మైనారిటీ కాలనీలో రూ.21 లక్షల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ పార్
ఆదోని పట్టణంలోని ఇంజనీర్స్ కాలనీలో బుధవారం శ్రీమతి సుభద్రమ్మ నివాసానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఆదోని శా
బూర్జ మండలం ఉప్పినివలస పంచాయతీ వైస్ సర్పంచ్ కరణం అనిల్ చిన్న కుమార్తె బారసాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ స్పీకర్ శ్రీకాక
కార్యకర్తలకు కష్టం వస్తే మా నాయకుడు ఎంత వరకు అయినా వెళ్తారు & ఎంత బలంగా పోరాటం చేస్తారో ఎలా వెన్నుదన్నుగా పేద కుటుంబాలకి న
ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొంక ఉమాపతి నాయుడు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్
ఆదోని జిల్లా ఏర్పాటు లక్ష్యంగా సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ఈ అంశంపై పార్టీ కట్టుబడి ఉందని సిపిఐ రాష్ట్ర కార్య
కలెక్టరేట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పునరావాసంపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డా
నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్తో కొనసాగుతున్న నిరంతర పోరాటంలో భాగంగా, 2026 ఫిబ్రవరి 12న జరిగే ద
ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇజ్జవరపు శ్రీనివాస్ గారి ముద్దుల తనయుడు చిరంజీవి యువ
చీపురుపల్లి నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయక
ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆముదాలవలస గౌరవ
77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ శిరీష చేతుల మీదుగా ఆదోని మూడవ పట్టణ సీఐ పి. రామలింగయ్య ఉత్తమ అధికారి
ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామం లో వైసీపీ కార్యకర్తలు తో *ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు & వైసీపీ
డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డి.ఎస్.ఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక బీమాస్ సర్కిల్ నందు నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుద
జనసేనపార్టీ శ్రీకాకుళం జిల్లా ముఖ్యనాయకులు,నరసన్నపేట నియోజకవర్గం 2019 ఎన్నికల్లో MLA అభ్యర్థిగా పోటీచేసిన మెట్ట వైకుంఠం గా
ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి శ్
జి సిగడాం గ్రామం. పాలు పరామర్శలలో పాల్గొన్న ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు&సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ జి సిగడ
వైకాపా కార్యాలయంలో జెండా ఎగురవేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స.. పార్టీలో పెరిగిన ప్రాధాన్యతకు సంకేతం. ఆగస్టు 15న జెండా
కర్నూలు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాజానికి అందిస్త
గజపతినగరం:: నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సంద
ఆదోని పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్
77వ గణతంత్ర దినోత్సవం :: ఆసరా స్వచ్చంద సేవా సంస్థ రొంపిచర్ల మండలం RTC బస్టాండ్ ఆవరణలో ఉన్న భారత రత్న Dr. BR. అంబేద్కర్ విగ్రహం వద్ద
ఆదోని మండల పరిధిలోని మదిరే గ్రామం ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10వ తరగతి విద్యార్థినీ–విద్యార్థ
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నూతన గ్రామ మండల కమిటీల నిర్మాణంలో భాగంగా MSP జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పలివెల న
జిల్లా పోలీసు కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి , క
కర్నూలు జిల్లా... కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమదాలవలస శాసనసభ్యులు, పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఘనంగా వేడుకలు నిర్వహించారు.
నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిల
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రతకు కర్నూలు జిల్లా పోలీసులు కట్టుదిట్
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జే.ఆర్.పురం గ్రామంలో విజయనగరం జిల్లా సాక్షి టి.వి రిపోర్టర్ అల్లు యుగందర్ ఇటీవల రోడ్డు
బొబ్బిలిపేట గ్రామంలో రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన గ్రామీణ మౌలిక వసతులపై కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ – ఎమ్మెల
ఆదోని :ఆదోనిలోని ఎల్లే మల్లేశప్ప (YMK) కన్నడ పాఠశాలలో ఆదివారం 1973–74 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా న
జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత
ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్బీఎస్ కాలనీలో గల పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనాధ ఆశ్రమంలో అక్బర్ సాహెబ్ 19వ వర్ధంతి సందర
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న *ఎమ్మెల్యే రథ సప్తమీ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా అరసవెళ
వైసిపి మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా ఆముదాలవలస నియోజకవర్గంలో పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన కోట తేజవతి ని నియమ
సమాజంలో ముస్లిం - వారి పాత్ర ఎలా ఉండాలో స్పష్టంగా వివరించారు డాక్టర్ సయ్యద్ ఫజులుల్హా . శనివారం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో
ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా 70 రోజులుగా కొనసాగుతున్న దీక్షల సందర్భంగా ఈ రోజు ఐదు నియోజకవర్గాల్లో నిర్వహించిన బంద్ కా
వైజాగ్ మెట్రో రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ పనితీరుపై పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన సమావేశం వైజాగ్ మెట్రో రీజినల
శ్రీకాకుళం జిల్లా YSRCP మహిళా విభాగం ఎక్జిక్యూటివ్ మెంబర్ గా ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి పంచాయతీ సర
వైసిపి మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా ఆముదాలవలస నియోజకవర్గంలో పొందూరు మండలానికి చెందిన కోట తేజవతిని నియమించారు. ఈ మేర
ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు కూన రవికుమార్ ఆదేశాలు మేరకు ఆమదాలవలస నియోజకవర్గ పరిధి ఆమదాలవలసలో రాష్ట్ర విద్యా మరియు
అభివృద్ధి మీద అయిన,భోగాపురం ఎయిర్ పోర్ట్ మీద అయిన,తోటపల్లి కాలువ కోసం అయిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం పెడదాం ఉమ్మడి జి
ఆదోని జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జేఏసీ నాయకుడు నూర్ అహ్మద్ పిలుపునిచ్చారు. మన పిల్లల భవిష్యత్తును దృ
మహిళల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టిన కర్నూలు పోలీసులు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పోలీసు అధికారు
ఆదోని మండలంలోని స్థానిక మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భం
ఈరోజు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మాజీ శాసనసభ్యులు, ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వ
అంబేద్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం , IIIT యూనివర్సిటీ శ్రీకాకుళం నిధులు – నియామకాలపై ఆదాయ వ్యయాలుపై పనితీరు పైన సమీక్ష సమావేశ
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరులు మరియు ఐటీ శాఖామాత్యులు నారా లో
ఈరోజు అనగా 21-01-26 మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి మర్యాదపూర్వకంగా
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఈ రోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నూత
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటీష్ సామ్రాజ్య వాదులకు ముచ్చెమటలు పట్టించిన
నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపులో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని కర్నూలు జి
*IBPS 2025లో అసిస్టెంట్ మేనేజర్గా ఎంపికైన వినోద్కు... ఎమ్మెల్యే అభినందనలు...* డి యన్ బి న్యూస్ ఆదోని, జనవరి 22 ఆదోని పట్టణంలోని
ఆదోని జిల్లా సాధన కోసం జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 24న జరగనున్న ఐదు నియోజకవర్గాల బంద్కు తాము పూర్తి మద్దతు ఇస్తామని, బం
నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ గల చారిత్రక పాఠశాల నందు నిన్న జరిగిన సంఘటన ఆందోళనకారం అని వామపక్ష విద్యార్థి సంఘాలు
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ వెనిజులాపై అమెరికా దురాక్రమణ దాడిని తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేస
ఆదోని నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం స
యాంటీ ఈవ్ టీజింగ్ బీట్లను కర్నూలు పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఈవ్ టీజింగ్, ఆకతాయి పనులకు పాల్పడే వారిపై కఠి
విజిబుల్ పోలీసింగ్ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. జిల్లాలో ప్రజల
* బందరువానిపేట గ్రామంలో అంగరంగ వైభవోపెతంగా జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ . * ముఖ్య అతిథిలుగా పాల్గొన్న జనసేనపార్టీ ఉమ్మడి శ్
ఎమ్మిగనూరు మండలం కలగట్ల గ్రామంలో నిర్వహించిన డ్రాఫ్ట్ పట్టాదారు పాస్పుస్తకాల పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక
ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శివమాల ధరించి పాఠశాలక
గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కమిటీల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస
శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి, హైదరాబాద్కు చెందిన విజ్డమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఆధ్యాత్మికతతో కర్తవ్య నిర
ఆదోని మండలం బసరకోడు గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ఆదోని శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థిని–విద్యార్థులకు అవగాహన కార్యక్ర
ఈ నెల 23వ తేదీన యువ నాయకులు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు క
కోడుమూరు రోడ్ లో మహేక్ ఎంటర్ప్రైసెస్ సానిటరీ షాప్ కలదు. యజమాని సల్మాన్ బాషా అందులో పని చెేయడానికి గుమస్తా గా ప్రవీణ్ కుమా
జిల్లాలో 22ఏ, చుక్కల భూములు, ఇనాం నుండి పట్టా, వెబ్ ల్యాండ్ కరెక్షన్ వంటి పెండింగ్ రెవెన్యూ సమస్యలను డ్రైవ్ మోడ్లో పరిష్కరి
నందిగాం మండలం శివరాంపురం గ్రామంలో కోనారి జోగారావు-సోమేశ్వరి కుమార్తె అస్మిత రజస్వల వేడుకల్లో పాల్గొన్న టెక్కలి నియోజకవ
రాపాక గ్రామంలో పోలీస్ కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో జరిగిన జడ్పిహెచ్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు శారదంబ పర్యవేక్షణలో క్విజ