Sunday, 02 August 2026 12:27:22 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

చిత్తూరు జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Date : 12 April 2026 12:32 PM Views : 79

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి బడుగు బలహీన వర్గాల ఆదర్శ ఆశ జ్యోతి మహిళల జీవితాల్లో విద్యా ప్రాముఖ్యతను సమాజానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే యొక్క 199వ జయంతి సందర్భంగా రొంపిచర్ల స్థానిక MPPస్కూల్ నందు BC సంఘం &NGO's ఆధ్వర్యంలో HM రెడ్డి రమేష్ అధ్యక్షతన జ్యోతిరావు పూలే యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా MEO శ్రీనివాసులు,విద్యావేత్త డాక్టర్ టి రఘునాథ్, జాతీయ బీసీసంక్షేమ సంఘం రాయలసీమజిల్లాల అధికార ప్రతినిధి బంగారు నారాయణ స్వామి, Dr. GVS బాబు (GVS సంస్థ అధ్యక్షులు) సంయుక్తంగా మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించిన పూలే గారు బాల్యం నుంచి ఆనాటి సాంఘిక దురాచారాలు కట్టుబాట్లు మధ్య వారి జీవితం కొనసాగింది. విద్యాభ్యాసం లోను వివక్షను ఎదుర్కొన్నారు. అయితే ఆంగ్లో- స్కాటిష్ అనే క్రైస్తవ మిషనరీ పాఠశాలలో విద్య ప్రారంభించారు. అక్కడే సమానత్వం అనే భావనతో అనేక ఆలోచనలతో పరిపక్వత చెందుతూ చదువు కేవలం ధనికులకు, బ్రాహ్మణులకు మాత్రమే అన్న సమాజ బ్రాంతిని తొలగించాలని ఆశయం అక్కడ మొదలై విద్యను అణగారిన వర్గాల కు అందించాలని మానవతా సంకల్పం ఆయనను కదిలించింది. 1840లో సావిత్రిబాయి పూలేను వివాహమాడి స్త్రీలను విద్యావంతులను చేయడానికి భార్యకు చదువు చెప్పించి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది 1848లో పూణేలో తొలి బాలిక పాఠశాల స్థాపించి విద్య అందరికీ అనే నినాదం కార్యరూపం దాల్చేలా చేసి, ఇది కేవలం విద్యా కేంద్రం కాదు సామాజిక మార్పు కేంద్రం అని సూచించారు. 1873లో "సత్యశోధక సమాజం" స్థాపించి దాని ద్వారా కుల వ్యవస్థను వ్యతిరేకించి శూద్ర అతి సూద్ర వర్గాలకు ఆత్మగౌరవాన్ని నూరిపోసి వివాహ పూజా విధులలో స్వతంత్రమైన ఆలోచనలను కలిగి ముందుకు సాగేలా చేశారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: