DNB News - ఆంధ్రప్రదేశ్ / : గుంటూరు లో అంబటి రాంబాబును ఆయన నివాసంలో పరామర్శించిన మాజీ స్పీకర్ శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుల వలన జరిగిన విద్వాంశన్ని అడిగి తేలుకున్నారు అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రులు మేరుగ నాగార్జున కాపు సామాజిక వర్గం నాయకులు ముద్రగడ పద్మనాభంతో కలిసి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుంపల రామారావు సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి రాష్ట్రా ఇంటలెక్చువల్ కార్యదర్శి పిల్లల రామకృష్ణ కొత్తూరు మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ తదితరులు పాల్గున్నారు
Admin
DNB News