Friday, 17 April 2026 05:04:21 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

పాతపట్నం నియోజకవర్గం లో గ్రామ సర్పంచులు

Date : 06 April 2026 09:41 AM Views : 90

DNB News - ఆంధ్రప్రదేశ్ / : * పాతపట్నం నియోజకవర్గం లో గ్రామ సర్పంచులు గా తమ ఐదేళ్ల పదవి కాలాన్ని అత్యంత సమర్ధవంతం గా, నిబద్ధతతో పూర్తి చేసినందుకు ఈ రోజు పాతపట్నం నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటి సభ్యులు రెడ్డి శాంతి గారు ఆత్మీయ సమ్మేళనం & సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ మరియు ప్రస్తుత వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)దుంపల రామారావు (లక్ష్మణ రావు) పాల్గొన్నారు . ఈ సమావేశం లో రెడ్డి శాంతి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో 2021 లో స్థానిక సంస్థల ఎన్నికలను నియోజక వర్గం పరిధిలో పారదర్శకంగా నిర్వహించడం ఆ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో సర్పంచ్ లగా పదవీ బాధ్యతలు చేపట్టారని తమ బాధ్యతలను సమర్ధవంతంగా బాధ్యతగా పంచాయతీలను అభివృద్ధి పథం లో నడిపించి ప్రజా మన్ననలు పొందడం అభినందించదగిన విషయం అని అన్నారు.రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుకొని 2029 లో మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా చేయడం మన అందరి బుజస్కందాలుపై ఉండాలని అన్నారు . అనంతరం సర్పంచ్ లకు పూలమాలలు వేసి దుస్సాలువ తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :