DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ స్పీకర్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో రిటైర్డ్ తాసిహల్దార్ పొన్నాడ రామారావు ఇటీవల మృతి చెందారు. నెల్లిపర్తి పంచాయతీ పరిధిలోని గొల్లపేట గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త సెపెన వరహాలమ్మ మృతి చెందారు అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలోని మెట్టక్కివలసలో లాయర్ హనుమంతు ప్రసాద్ ఇటీవల మృతి చెందారు ఆ కుటుంబాలను శనివారం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఆ కుటుంబాలను వాదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News