Monday, 03 August 2026 11:33:54 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలకు ఆదోని సిద్ధం – ముఖ్య అతిథిగా చీకోటి ప్రవీణ్..

Date : 18 February 2026 10:35 AM Views : 102

DNB News - ఆంధ్రప్రదేశ్ / : హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆదోని పట్టణంలో ఈ నెల 19న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణమంతా జయంతి వేడుకల సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖుడు చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిర్వాహకులు కునిగిరి నీలకంఠ, ఆదోని విజయ్ కృష్ణ, సాయి ప్రసాద్, వాల్మీకి అజయ్ కుమార్ తదితరులు ఈ విషయాన్ని తెలిపారు. జయంతి వేడుకల సందర్భంగా ప్రజా సేవే లక్ష్యంగా ఉచిత గుండె వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, పట్టణ పురవీధుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమితి సభ్యులు జ్ఞానేశ్వర్ రావు, శ్రీకాంత్, వాల్మీకి శివ, కాశీ విశ్వనాథ్, వాల్మీకి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :