Saturday, 01 August 2026 08:04:14 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

దక్షిణాసియా సెపక్ తక్రాలో స్వర్ణం సాధించిన ఆలూరు యువకుడు మధుకు UTF ఘన సన్మానం..

Date : 14 February 2026 10:35 AM Views : 133

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆలూరు మండలంలో UTF శాఖ ఆధ్వర్యంలో దక్షిణాసియా సెపక్ తక్రా పోటీల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఆలూరు యువకుడు మధును ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా UTF నాయకులు మాట్లాడుతూ, చిన్న వయస్సు నుంచే సెపక్ తక్రా క్రీడపై ఆసక్తి పెంచుకున్న మధు కఠిన సాధనతో ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని తెలిపారు. మధు సాధించిన ఈ స్వర్ణ పతకం చరిత్రలో నిలిచిపోతుందని, అతన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిభ ఎక్కడున్నా గుర్తించి గౌరవించడం సమాజ బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో UTF నాయకులు ఖాసిం, సురేష్ బాబు, జగదీష్, బసవరాజు, సుధాశేఖర్, సామన్న, మంగయ్య, షేక్షారావు, పార్థసారథి, చిన్నబాబు, రామాంజనేయులు, వీరేశ్, రవీంద్ర, సంజయ్, ప్రసాద్, శీను, రవి పాల్గొన్నారు. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు గోవిందప్ప సార్ కూడా హాజరై మధును అభినందించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :