DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇంచార్జ్ మంత్రికి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులు, భద్రతా చర్యలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Admin
DNB News