Monday, 16 March 2026 05:13:03 PM
# ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు # ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ

SIR ఓటర్ల జాబితా సవరణపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలి – వైసీపీ పార్టీ విజ్ఞప్తి..

Date : 22 January 2026 02:20 PM Views : 73

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను కోరింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా, తాజాగా మరియు పొరపాట్లేమీ లేకుండా రూపొందించడమే SIR కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆదోని నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన BLAలు, ప్రభుత్వ అధికారులైన BLOలు, సంబంధిత ఎన్నికల అధికారులు కలిసి పాల్గొనే విధంగా ముందస్తు సమాచారం ఇచ్చి సమన్వయ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా SIR కార్యక్రమంపై స్పష్టమైన అవగాహన కలిగి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు దేవా కౌన్సిలర్ బాలాజీ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :