Sunday, 02 August 2026 09:48:12 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

పేదలకు వరంగా సీఎం సహాయ నిధి – రూ. 28.76 లక్షల చెక్కులు పంపిణీ..

Date : 13 March 2026 05:05 PM Views : 126

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మంత్రాలయం నియోజకవర్గంలో పేదల సంక్షేమం కోసం సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ఈరోజు మాధవరం టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ. 28,76,658 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. పేదలు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన సమయంలో తమ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకుండా, కష్టకాలంలో వారికి అండగా నిలిచే మహత్తరమైన పథకం సీఎం సహాయ నిధి అని ఆయన పేర్కొన్నారు. లోటు బడ్జెట్ పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని కూటమి ప్రభుత్వం రాజీ లేకుండా పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో ఆయనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, మండల అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, సురేష్ నాయుడు, టిబిపి చైర్మన్ టిప్పు సుల్తాన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సారెడ్డి, మాలపల్లి లక్ష్మయ్య, వెంకటేష్, సొట్టయ్య, బసప్ప నాయుడు, వీరేష్, సురేష్, పూజారి, గొట్టయ్య తదితర కూటమి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: