Saturday, 19 September 2026 05:52:03 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

క్రెడిట్ చోరీ చేయడం మీ నైజం... నిజాన్ని జనాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం మా నైజం.

Date : 24 January 2026 11:32 AM Views : 113

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అభివృద్ధి మీద అయిన,భోగాపురం ఎయిర్ పోర్ట్ మీద అయిన,తోటపల్లి కాలువ కోసం అయిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం పెడదాం ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారుల మధ్య ఆధారాలతో మాట్లాడుదాం దమ్ముంటే రండి జిల్లా మంత్రులుకు, చీపురుపల్లి ఎమ్మెల్యేకు - జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను). విజయనగరం జిల్లా,చీపురుపల్లి తోటపల్లి ప్రాజెక్టు,సూపర్ సిక్స్ హామీలపై జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు( చిన్న శ్రీను) మాట్లాడుతూ... మొన్న జరిగిన మా జిల్లా వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశంలో పెద్దలు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి సంబంధించి విజయనగరం మండలంలో జరిగిన అవకతవకలపై స్పష్టంగా ఒక ఆరోహణ చేశారు. ఈ మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఆర్గనైజ్డ్ గా అవినీతి జరుగుతుందని ఆరోపించడం జరిగింది. పేదల కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి సంబంధించి అవినీతి జరుగుతుందని దీనిపై ప్రతిపక్ష పార్టీగా మేము మా వంతు బాధ్యతగా పోరాడుతామని చెప్పడం జరిగింది.అయితే దీనికి చీపురుపల్లి అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు కళా వెంకటరావుకు బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణకు సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడితే ఎలా? రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కళా వెంకటరావుకి ఇది తగునా? పెద్దలు బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణపై అధికారంలో ఉన్న మీరు తగు విచారణ చేపట్టి సమాధానం ఇస్తే బాగుంటుంది.అలాకాకుండా ఏవేవో రాజకీయాలు మాట్లాడి అసలు విషయాన్ని పక్క తోవ పట్టిస్తే ఎలా ఎమ్మెల్యే గారు? ఈ ఉపాధి హామీ పథకం అనేది 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి హయాంలో ప్రారంభించడం జరిగింది.దీని గురించి మీరు మాకు వివరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్దలు బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణపై విచారణ చేయించి సమాధానం ఇవ్వండి. కరోనా వంటి ప్రపంచ విపత్తును సైతం మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొని ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను ఆదుకున్నారు. ఆ సమయంలో టిడిపి నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు? తోటపల్లి ప్రాజెక్టు కోసం మీరు ఏమి చేశారని టిడిపి నేతలు మమ్మల్ని ప్రశ్నిస్తూ మా చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు ఒక ఇటుక వేసి, 36 కోట్లుకి సంబంధించి ఒక జీవో విడుదల చేశారని మీరు చెప్పారు సంతోషం ఇక ఈ ప్రాజెక్టు విషయానికి వద్దాం, సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టుకి సంబంధించి మీకు అధికారులు ఇచ్చిన వివరాలను మాకు కూడా ఇవ్వడం జరిగింది.మరొకసారి దీని గురించి చీపురుపల్లి ప్రజలకు,జిల్లా ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను...

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :