Sunday, 02 August 2026 10:30:44 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

కందుల కొనుగోలు కేంద్రం పరిశీలించిన సిపిఐ బృందం – రైతులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరిక

Date : 23 January 2026 04:32 PM Views : 156

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలంలోని స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకులు కే. లక్ష్మిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్, సిపిఐ ఆదోని మండల కార్యదర్శి కల్లుబావి రాజు తదితరులు మాట్లాడుతూ – ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని పెద్ద ఎత్తున చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలకు అనుమతి ఇచ్చిందన్నారు. ఆదోని మండల రైతులు పండించిన కంది పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేడీసీఎంఎస్ అధికారులకు అనుమతి ఇవ్వడం హర్షణీయమన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ యార్డ్‌లో అధికారులు నాణ్యత పేరుతో తాలు, తబకలు, పుచ్చు వంటి కారణాలు చూపుతూ రైతుల పంటను తిరస్కరిస్తూ అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతివృష్టి, అనావృష్టి మధ్య ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులను వేధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం రైతులకు ఒక మాట, అధికారులకు మరో మాట చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటైందని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నాణ్యత పేరుతో కందుల కొనుగోలు నిలిపివేస్తే కొనుగోలు కేంద్రం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :