Sunday, 02 August 2026 09:12:49 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనకు “స్పర్శ” అవగాహన కార్యక్రమం – కరపత్రం ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి.

Date : 30 January 2026 11:36 AM Views : 116

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “స్పర్శ” కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కుష్టు వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, ప్రారంభ దశలో గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స ద్వారా పూర్తి ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా, వారిని సమాజంలో గౌరవంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. “స్పర్శ” కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం, పట్టణంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :