Monday, 16 March 2026 05:13:10 PM
# ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు # ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ

దారి దోపిడీ కేసులో నిందితుడు అరెస్ట్ – బైక్, స్మార్ట్‌ఫోన్ స్వాధీనం..

Date : 24 February 2026 01:49 PM Views : 110

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారి దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు. ఈ నెల 7వ తేదీన కర్నూలు 1 టౌన్ ఏరియా గడ్డ స్ట్రీట్ నివాసి షైక్ ఖలీల్ బాషా తన సంపత్ నగర్‌లోని కార్పెంటర్ షాపులో పని ముగించుకొని రాత్రి సమయంలో తన హీరో HF డీలక్స్ మోటార్ సైకిల్ (నెం. AP21 AU 6496)పై ఐరా హాస్పిటల్ నుంచి పాత ఈద్గా వైపు వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి అతని వాహనానికి అడ్డుగా వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వనందుకు బాధితుడిని కొట్టి, అతని వద్ద ఉన్న రియల్ మీ స్మార్ట్ ఫోన్ మరియు మోటార్ సైకిల్‌ను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దొంగిలించబడిన మోటార్ సైకిల్ ఆచూకీని గుర్తించిన పోలీసులు, బంగారుపేటకు చెందిన నిందితుడు గిడ్డయ్యను కోడుమూరు రోడ్డులోని రిలయన్స్ మార్ట్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించబడిన మోటార్ సైకిల్ మరియు స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :