Sunday, 02 August 2026 09:04:38 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

విజ్ఞానం లాంటి విద్యాలయాలలో మత ఘర్షణ వాతావరణం సరికాదు వామపక్ష విద్యార్థి సంఘాలు

Date : 22 January 2026 05:18 PM Views : 122

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ గల చారిత్రక పాఠశాల నందు నిన్న జరిగిన సంఘటన ఆందోళనకారం అని వామపక్ష విద్యార్థి సంఘాలు నాయకులు విమర్శించారు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఆర్స్ కాలేజ్ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా AISF, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ భాష, SFI, పట్టణ కార్యదర్శి శశిధర్,PDUS, జిల్లా అధ్యక్షుడు అఖండ లు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో అత్యంత ఎక్కువ అడ్మిషన్ కలిగిన పాఠశాల నెహ్రూ మెమోరియల్ మునిసిపల్ హై స్కూల్ ఈ విద్యాసంవత్సరం మొదట్లోనే నో అడ్మిషన్స్ బోర్డును పెట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రశంసలు అందుకున్నటువంటి చారిత్రక పాఠశాలలో నిజానిజాలు తెలుసుకోకుండా పాఠశాల ఆవరణంలో మత కోణం లో ఆందోళన చెప్పటి కుల, మతాలు కు అతితంగా విజ్ఞానం ఆస్వాదించే పిల్లలు మధ్య చేయడం సరైనది కాదని వారు అన్నారు. స్వయంగా స్వామి మాల వేసిన విద్యార్థి తల్లి స్పష్టంగా తన కుమారుడు పాఠశాల కు రాలేదని తెలుసుకొని భాద పడుతూ హెడ్ మాస్టర్ మందాలించాడానీ ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదని చెప్పింది అని, నిజానిజాలు తెలుసుకోకుండా ఆ విద్యార్థి సమస్య ను తెలుసుకొని 10 వ తరగతి పాస్ ఐయ్యే విధంగా ప్రోత్సహించి భవిష్యత్తు ను కాపాడేలా చేయాల్సింది పోయి, చదువులు చెప్పే ఉపాధ్యాయులు పైఇబ్బంది పెట్టడం సరికాదు అని, వెంటనే అధికారులు స్పందించి ఇలాంటి వాతావరణం ను అరికట్టి విద్యార్థులు చదువులు, వారి ఐక్యత ను కాపాడాలని వారు డిమాండ్ చేసారు. పాఠశాల లో మతాలకంటే మానవత్వం ను పెంపొందించే విధంగా కృషి చేయాలనీ, ఇలాంటి కార్యక్రమాలకు వామపక్ష విద్యార్థి సంఘాలు ముందు ఉంటాయని వారు తెలిపారు అనంతరం ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష ,కార్యదర్శి, బి . శ్రీకాంత్, యు.దాస్తగిరి, పట్టణ సహాయ కార్యదర్శి యు.మోహన్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఉమాకాంత్, నాగరాజు, పి డి ఎస్ య నాయకులు , బసవ రాజ్, మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: