Saturday, 01 August 2026 09:02:31 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

రాష్ట్రంలో నంబర్-1గా ఆదోని మాతా శిశు ఆసుపత్రి – సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి..

Date : 01 June 2026 10:48 AM Views : 56

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి (MCH) రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ప్రసవ సేవలు సమర్థవంతంగా నిర్వహించడం, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం వంటి అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసుపత్రికి ప్రశంసా పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తన క్యాంప్ కార్యాలయంలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ, ఆదోని మాతా శిశు ఆసుపత్రికి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం రావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో సేవలు అందించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ బాలాజీ, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ మమత, డాక్టర్ వసంతలక్ష్మి, డాక్టర్ విజయభారతి, డాక్టర్ రామచంద్రుడు, డాక్టర్ హేమకిరణ్, డాక్టర్ రంగస్వామి, డాక్టర్ మౌనిక, డాక్టర్ రాజేష్, డాక్టర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: