Friday, 17 April 2026 06:35:38 PM
# జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం

టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

Date : 17 April 2026 04:55 PM Views : 20

DNB News - ఆంధ్రప్రదేశ్ / : టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన ఎమ్మెల్యేపల్లా శ్రీనివాసరావు ని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జిల్లా నాయకులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు ******************టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి కూడా నియమితులైన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ని గాజువాక క్యాంపు ఆఫీస్ లో బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు మరియు రాయలచెరువు రాయల్స్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా యల్లాజీరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని అందరం ఆశించామని, అంతకు మించి దేశంలోనే అత్యంత బలమైన పార్టీ టి డి పి కి అధ్యక్షులుగా చేసి ఈయన నాయకత్వ పటిమకు తగిన గుర్తింపు నిచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం పదికాలాల పాటు అధికారంలో ఉండి అటు విశ్వ గురువు నరేంద్రుని నాయకత్వంలో భారతదేశం వికసించాలని, ఇటు మోదీజీ,చంద్రబాబు, పవన్, పల్లా, మాధవ్ నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెంది దేశంలోనే అత్యంత ప్రాధాన్యత గల్గిన రాష్ట్రముగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నాయకులు సేనాపతి రాజేష్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు ఎస్ నూకరాజు,వడ్లపూడి మండల ఉపాధ్యక్షులు సేనాపతి వెంకటలక్ష్మి,మండల ప్రధాన కార్యదర్శి మోటూరు బాబురావు, జిల్లా ఓ బి సి మోర్చా నాయకులు మళ్ల దిలీప్ కుమార్ అసోసియేషన్ నుండి కూటికుప్పల జనార్ధనరావు. ములికి లోవబాబు, గొన్న రమణ రావు, వెంకటేశ్వరరావు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :