Sunday, 02 August 2026 09:12:03 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

శ్రీనివాస భవన్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలి...BSP ఫయాజ్..

Date : 02 February 2026 04:44 PM Views : 105

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్ సర్కిల్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో అక్కడ తక్షణమే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆదోని నియోజకవర్గ అధ్యక్షుడు అమ్లివాలే ఫయాజ్ బాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఎస్పీ నాయకులు సబ్ కలెక్టర్‌ కు వినతి పత్రం సమర్పించారు. శ్రీనివాస భవన్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు అధికంగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోందని, దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిప్యారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు రోడ్డు దాటడంలో ప్రమాద పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :