DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాకుళం జిల్లా YSRCP మహిళా విభాగం ఎక్జిక్యూటివ్ మెంబర్ గా ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి పంచాయతీ సర్పంచ్ ఐనటువంటి శ్రీమతి బొడ్డేపల్లి చాందిని వెంకట సూర్య నియమించారు.ఈ మేరకు శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. పార్టీ మహిళా విభాగం కమిటీ నియామకంలో భాగం గా బొడ్డేపల్లి చాందిని జిల్లా కార్యవర్గం లో స్థానం కల్పించినందుకు తనకి అప్పగించిన ఈ భాధ్యతను పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని ఆమె తెలిపారు .అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ నియోజక వర్గం ఇంచార్జ్ తమ్మేనేని సీతారాం మరియు ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ చింతాడ రవికుమార్ కృతజ్ఞేతలు తెలియజేసారు . ఈ నీయమకాన్నీ సరుబుజ్జిలి మండలం వైయస్ఆర్సిపి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేసారు.
Admin
DNB News