Saturday, 19 September 2026 08:38:13 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

విజయనగర్ కాలనీలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం – విద్యుత్ సమస్యలకు ముగింపు..

Date : 03 May 2026 10:47 AM Views : 122

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని 5వ వార్డ్ విజయనగర్ కాలనీలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగింది. గత కొంతకాలంగా APHB (HIG, MIG, LIG) కాలనీల్లో అధిక లోడ్ కారణంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై కాలనీ నివాసితులు కలిసి APSPDCL అధికారులకు వినతి పత్రం సమర్పించగా, వారు వెంటనే స్పందించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించారు. కాంట్రాక్టర్ సి. రంగస్వామి మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, 5వ వార్డ్ టీడీపీ ఇంచార్జ్ అమర్ ప్రకాష్ సమన్వయంతో వారం రోజుల పాటు పనులు నిర్వహించి, మే 1వ తేదీ సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా NDA కూటమి తరఫున శ్రీ కె. మీనాక్షి నాయుడు సహకారంతో పాటు ఉమాపతి, భూపాల్, 5వ వార్డ్ టీడీపీ ఇంచార్జ్ అమర్ ప్రకాష్ మరియు కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ సిబ్బంది, కాంట్రాక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: