Saturday, 19 September 2026 05:17:36 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

దళిత యువకుల జంట హత్యల నిందుతులను అరెస్ట్ చేయాలనీ తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన MRPS, MSP, MEF నాయకులు "

Date : 23 February 2026 11:46 AM Views : 160

DNB News - ఆంధ్రప్రదేశ్ / : దళిత యువకుల జంట హత్యలను ఖండిస్తూ ఈనెల 25న ఛలో బి.మఠం ను జయప్రదం చేయండి -- MRPS జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, -- MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు. వివరణ : రెండు వారాల ముందు బి. మఠం మండలం లో జరిగిన దళిత యువకుల జంట హత్యల విచారణ ని వేగవంతం చేసి, నిందుతులను అరెస్ట్ చేసేలా పోలీసుల పై ఒత్తిడి పెంచేలా ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లాలని బి. మఠం తహసీల్దార్ కి MRPS, MSP, MEF నాయకులు వినతిపత్రం ను సమర్పించారు. ఈ సందర్బంగా దళిత యువకులు సతీష్, ఓబులేసులను చంపి, పక్కా ప్రణాళిక ప్రకారం ప్రమాదవశాత్తు గా చిత్రికరించిన విధానం, ముమ్మాటికీ హత్యలేనని అనుమానించడానికి కారణాలు, సాక్షాలు గురించి తహసీల్దార్ కి వివరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ... తక్షణమే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా MRPS జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ లు మీడియా తో మాట్లాడుతూ... దళిత యువకుల జంట హత్యలను నిరసిస్తూ ఈనెల 25న MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా, వేలాది మందితో జరగనున్న దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలనీ MRPS జాతీయ అధ్యక్షులు డా,, మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ లు పిలుపునిచ్చారు. దళిత యువకులు మరణించినప్పుడు లోతుగా పరిశీలంచకుండా తుతూ మంత్రంగా, నిర్లక్ష్యంగా ప్రమాదవశాత్తు మరనాలని తప్పుడుతడకల కేసులుగా కట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అవి పక్కాగా ప్లాన్ వేసి చంపారని అనడానికి పోలీస్ చట్టాలు, టెక్నికల్ అంశాలు చదవని,చదువురాని నిర్లక్ష్యరాసులకే 10 రకాలు కారణాలు �

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :