DNB News - ఆంధ్రప్రదేశ్ / : తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మాతృశ్రీ గండి పోచమ్మ ఆలయంలో ఉగాది జాతర మహోత్సవం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారిణి ఆధ్వర్యంలో అమ్మవారికి 108 ప్రసాదములతో నైవేద్యం సమర్పించారు,ఈ కార్యక్రమానికి గ్రామం నుండి మహిళా భక్తులు తమ వంతు ప్రసాదములు తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు, ఈకార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలమండలి చైర్మన్ సుంకవల్లి వెంకటేశ్వరరావు,మెంబర్లు,పూజారి,ఆ సాది మరియు గంగిశెట్టి శ్రీను పాల్గొన్నారు,
Admin
DNB News