Monday, 03 August 2026 02:17:50 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అంగన్వాడి కార్యకర్తల నిరాహార దీక్షకు ఐఎఫ్టియు, హెచ్‌ఆర్‌ఎఫ్ సంఘీభావం

Date : 25 February 2026 04:53 PM Views : 124

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంగన్వాడి వర్కర్లు తమ జీతాల పెంపు, గ్రాట్యుటీ మరియు పిఎఫ్ అమలు వంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరాహార దీక్షకు ఐఎఫ్టియు జిల్లా కమిటీ మరియు హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ సంఘీభావం తెలియజేశాయి. దీక్షా కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడి ఆయా కార్యకర్తలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.జి. శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమైందని, ప్రభుత్వం తక్షణమే వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో సేవలు అందిస్తున్న అంగన్వాడి సిబ్బందికి గ్రాట్యుటీ, పిఎఫ్ వంటి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఐఎఫ్టియు జిల్లా నాయకులు నరసన్న, వెంకప్ప తదితరులు మాట్లాడుతూ మార్చి 2, 3 తేదీలలో విజయవాడలో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ పూర్తి సంఘీభావం, సహకారం అందజేస్తామని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: