Thursday, 23 April 2026 05:32:09 PM
# ప్రైవేట్ స్కూల్స్ అక్రమాలకు అండగా ఉన్న డిప్యూటీ డీఈఓను సస్పెండ్ చేయాలి – ఎస్‌ఎఫ్ఐ డిమాండ్... # కర్నూల్–కొత్తకోట విద్యార్థి బస్సు మే 10 వరకు కొనసాగింపు – కాంగ్రెస్ నేత అనంతరత్నం మాదిగ డిమాండ్... # సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత

ధర్మాన అధర్మం... కనులారా వీక్షించండి....

Date : 22 April 2026 11:43 AM Views : 206

DNB News - ఆంధ్రప్రదేశ్ / : YSRCP హయాంలో సర్పంచ్ లుగా ఐదు సంవత్సరములు పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్న సందర్బంగా నేడు శ్రీకాకుళం నియోజకవర్గం లో, నియోజకవర్గం ఇంచార్జ్ ధర్మాన ప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్ లకు జరిగిన సన్మాన సభలో అందరికీ తన ఫోటోల ను ధర్మాన. ప్రసాద్ పంపిణీ చేశారు, అయితే విచిత్రం ఏంటంటే, శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచిన YSRCP సర్పంచ్ లకు అందజేసిన ఫోటోలలో మచ్చుకైనా ఆ మహానుభావుడు శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వెయ్యలేదు.. ఇదీ ధర్మాన కు పార్టీ ఆదినాయకుని పై ఉన్న చిత్తశుద్ధి.. సర్పంచ్ ల గెలుపుకూ, చివరికి ధర్మాన గెలుపుకు, తన రెవిన్యూ మంత్రి హోదా కు "జగనన్న" కారణమన్నది అంతలోనే మరచిపోయారా... మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి తీరాల్సిందేనన్న కనీస భాద్యత లేనప్పుడు జిల్లా భాద్యతలు నాకివ్వండి అని అధిష్టానానికి అడగటం ఎంతవరకూ ధర్మం... అయినా "జగనన్న" లేని ఆ ఫోటో కు విలువెక్కడ ఉంటుంది...ఇంతకీ జగన్మ్మోహన్ రెడ్డి గారి ఫోటో వెయ్య లేదంటే ఇంకేమయినా ఆలోచన ఉందంటారా...చూద్దాం గెలుపు ధర్మానిదా.. అధర్మానిదా...

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :