Saturday, 19 September 2026 08:33:50 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

రూ.25 లక్షల దొంగతనం కేసు తీర్పు – పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఎస్పీ అభినందనలు..

Date : 25 March 2026 12:32 PM Views : 100

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేర సమీక్ష సమావేశంలో జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కరరావు ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న బస్సులో రూ.25 లక్షల దొంగతనం జరిగిన కేసులో డోన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి ఎస్.జ్యోతి 10 మార్చి 2026న ముద్దాయిలకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. 25.10.2025న జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, 27.10.2025న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ షహీద్, సుహేబ్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. అనంతరం కోర్టు విచారణలో వారికి శిక్ష విధించబడింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి వెల్దుర్తి సీఐ మధుసూదన్ రావు, ప్రస్తుతం వెల్దుర్తి సీఐ యుగంధర్, క్రిష్ణగిరి ఎస్సై కృష్ణమూర్తిలను కూడా ఎస్పీ అభినందించారు. అదేవిధంగా లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించినందుకు కర్నూల్ త్రీ టౌన్ సీఐ శేషయ్యను, ఒక దొంగతనం కేసులో రికవరీ చేసినందుకు కర్నూల్ నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహను ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :